ఉస్మానియా యూనివర్సిటీ లో MBA చేసిన 'నర్సిం యాదవ్' ఓ MNC కంపనీ లో Marketing Posts ఇంటర్వ్యూ కి వెళ్లాడు. ఇంటర్వ్యూ ఇలా జరుగుతోంది...
Q: who is 'Philip Kotler"?
మన వాడు గుడ్లు మిటకరించి చూసాడు..
Q: What is Price and what is Cost"?
మన వాడు గుడ్లు మిటకరించి చూసాడు..
Q:What is Brand?
మన వాడు గుడ్లు మిటకరించి చూసాడు..
Q:What is Marketing and What is Sales?
మన వాడు గుడ్లు మిటకరించి చూసాడు..
ఇంటర్వ్యూ కొచ్చేటప్పుడు కాస్త నీట్ గా బట్టలు వేసుకుని ఆ గడ్డమూ గీసుకుని . రావాలని తెలీదా..? ముందు ఆ ప్యాంట్ కి జిప్ పెట్టు.. ..
YOU ARE REJECTED.....NOW YOU CAN GO.....
బయటకు రాగానే మనాడి కి ఫ్రెండు ఫోన్ చేశాడు.. ' ఇంటర్వ్యూ ఏమైంది మామా..?' అని
"ఈ ఆంధ్రోళ్ళు హైదరాబాద్ లో ఉన్నంత వరకు మనకు ఉద్యోగాలు రావు మామా.. మనము ఎంత కష్ట పడినా..."
By : Kodhama Simham
Posted by John (noreply@blogger.com) on October 11, 2011 05:41 AM· permalink
సరిగ్గా రెండు మూడు వారాల క్రితం. నిండా పది సంవత్సరాలు లేని ఒక చిన్న కుర్రాడు.. నీలాకాశం లాంటి నీలి కళ్ళు, అమాయకత్వపు చూపులు , చూసిన వారికి ముద్దే కాదు బోలెడెంత ప్రేమ కలిగించే కనిపించే చూపులతనివి. అతను వచ్చిన ఒక మూరుమూల వెనకపడిన గ్రామానికి ఛిహ్నంలా అనిపిస్తుంది బక్కపలుచని దేహం. అంత బలహీన దేహం నుంచి వెలువడుతున్న స్వరం మనల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళ్ళి పోయే ఓ హిందీ పాటను ఆలాపిస్తోంది. [...]
Posted by అతిథి on October 11, 2011 03:42 AM· permalink
ఇండియాలోకి 3జీ నెట్ వర్క్ వచ్చిన తర్వాత 3జీ మొబైల్ ఫోన్స్ని విరివిగా
వాడుతున్నారు.
Posted on October 10, 2011 06:48 PM· permalink
అది 2001వ సంవత్సరం. రెండు
గెయింట్స్, ఒకటేమో కమ్యూనికేషన్స్ రంగంలోకి ప్రవేశించగా,
Posted on October 10, 2011 05:51 PM· permalink
ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా ఇండియా బ్లూ, రెడ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో రెడ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
Posted on October 10, 2011 05:46 PM· permalink
ఐప్యాడ్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ మృతి పట్ల సామాజిక వేత్త అన్నాహజారే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Posted on October 10, 2011 05:45 PM· permalink
సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో ఐపీఎల్ జట్లలో ఎక్కువమంది ఆదరణ పొందిన జట్టుగా
Posted on October 10, 2011 05:40 PM· permalink
రైల్రోకో కారణంగా 12,13,14 తేదీల్లో కొన్ని సర్వీసులకు అంతరాయం కలగవచ్చని
Posted on October 10, 2011 05:39 PM· permalink
దాదాపు 27 ఏళ్ల కిందట మధ్యప్రదేశ్లోని భోపాల్లో గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో సేకరించిన 346
Posted on October 10, 2011 05:38 PM· permalink
కేవలం ఆరు అంగుళాల పొడవు...ఒక పౌండు ఆరు ఔన్సుల బరువుండే బుల్లి పగ్జాతి
Posted on October 10, 2011 05:37 PM· permalink
సకల జనుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ. 150 కోట్ల మేర నష్టం
Posted on October 10, 2011 05:35 PM· permalink
విండోస్7 వాడకందారులకు మరింత సౌలభ్యం ఉండేందుకు టచ్మౌస్ను
Posted on October 10, 2011 05:34 PM· permalink
రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే ముస్లింలకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
Posted on October 10, 2011 05:32 PM· permalink
బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిపి వేసిన కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500
Posted on October 10, 2011 05:30 PM· permalink
మన్మోహన్ సింగ్ సర్కారుకు
G గండాలు.
ఇక దేశ ప్రధని మన్మోహన్ సింగ్
G అంటే బెంబేలు ఎత్తవలసిందే. ఈయన చేసిన
G తప్పులు ఈయనకే కాదు దేశానికే గుదిబండలుగా మారాయి. ఇక
G అంటే మన్మోహన్ కి అలర్జీ వచ్చేవుంటుంది.
G తో ( 2
G, CW
G, T
G ) ఎండ్ అయ్యే ఏ అంశం ముట్టుకున్నా అది ఒక శనిలా దాపురించింది.
ఇపుడు మన్మోహన్ సింగ్ చేయవలసినిది ..ఇప్పటివరకు చేసిన
G తప్పిదాలను దిద్దుకోవడమే. అందులో ఒకటి - అనాలోచితం గా చేసిన తెలంగాణా రాస్ట్ర ఏర్పాటు ప్రకటను అటక ఎక్కించడమే...
Posted by John (noreply@blogger.com) on October 10, 2011 04:20 PM· permalink
అనంతపురం బ్యాంక్ఆఫ్ బరోడాలో అక్రమంగా నిధులు కాజేసి ఐదుగురు సిబ్బందిని
Posted on October 09, 2011 02:05 PM· permalink
'రైల్రోకో'లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికార యంత్రాంగం నిర్ణయించింది.
Posted on October 09, 2011 02:03 PM· permalink
సింగరేణికి బస్సు యాత్ర సందర్భంగా అరెస్టు చేసిన తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాంతోపాటు మరో ఐదుగురిని వ్యక్తిగత పూచికత్తుపై నల్గొండ పోలీసులు విడుదల చేశారు.
Posted on October 09, 2011 02:02 PM· permalink
తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయాన్ని తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ఈ రోజు సందర్శించారు.
Posted on October 09, 2011 01:59 PM· permalink
రిమోట్కంట్రోల్తో నడిచే అమెరికా మానవరహిత యుద్ధవిమానాలు (డ్రోన్లు) కంప్యూటర్ వైరస్ బారిన పడ్డాయి.
Posted on October 09, 2011 01:57 PM· permalink
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ నిద్రమందు కోసం ఎంతగానో ప్రాథేయపడే వాడని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కాన్రాడ్ ముర్రే తెలిపారు.
Posted on October 09, 2011 01:55 PM· permalink
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 'జీవిత చరిత్ర' పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించారు.
Posted on October 09, 2011 01:53 PM· permalink
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆగ్రహం
వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
Posted on October 09, 2011 07:07 AM· permalink
సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని [...]
Posted by K మహేశ్ కుమార్ on October 08, 2011 06:58 PM· permalink
౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి [...]
Posted by సౌమ్య on October 08, 2011 06:14 AM· permalink
గొర్రెలూ...... చెప్పిన వాటిలో KCR కనీసం ఒక్కటైనా సాధించాడా ? ఇంకా వీడిని నమ్ముతూనే వుంటారా ?
ఈ పెద్దవిడకు ఉన్న జ్ఞానం(Knowledge) మన తెలబానులకు లేదు
Posted by John (noreply@blogger.com) on October 07, 2011 04:15 PM· permalink
హైదరాబాద్ మా సొంతం అని ప్రతి తెలబానుడూ వాదిస్తాడు. హైదరాబాద్ నీది ఎందుకు అయ్యింది అని ప్రశ్నిస్తే ఒక్కడి నొటి నుంసరైన సరైన సమాధానం రాదు. కొన్ని ఫన్నీ రీజన్లు చెబుతారు లేదా తెలబానుల మాత్రుబాష ఐన బూతులు మొదలు పెడతారు.
తెలబానులు చెప్పే రీజన్లు.
1. హైదరాబాద్ తెలంగాణా కి గుండెకాయ
మిగిలిన పార్ట్ ల సంగతేమిటి ?
హైదరాబాద్ తెలంగాణా కి గుండెకాయ ఐతే మెదక్ మెదడా ?
కరీం నగర్ కిడ్నీయా ?
నల్గొండ నడుమా ?
2. హైదరాబాద్ ఎప్పటినుండో తెలంగాణా లో ఉంది.
( హైదరాబాద్ ఎపుడూ తెలంగాణా లో లేదురా బాబూ. తెలంగాణానే హైదరాబాదు రాస్ట్రంలో లో ఉండేది.(ఈ విషయం చాల మంది తెలబానులకు తెలియదు) )
ఆ 'ఉండుడు' విషయానికొస్తే..పాకిస్తాను వేల సంవత్సరాలు భారతదేశంలో వుంది. మరి అది ఒక దేశం కాలేదా ? పాకిస్తాను గురించి ఎందుకు గానీ..మరాట్వాడా, గుల్బర్గా కూడా హైదరాబాదు రాష్ట్రం లోనె ఉందేవి (ఈ విషయం కూడా చాల మంది తెలబానులకు తెలియదు). మరి అవి హైదరబాదు నుండి విడిపోయి మహరాష్ట్ర, కర్నాటక లలో కలిసిపోలేదా ? వందల సంవత్సరాలు కలసి వుంటే విడిపోకూడదు అనే తొక్కలో రూలు ఎక్కడన్నా ఉందా?
మీకు కావల్సింది సెల్ఫ్ రూల్ కదా...హైదరబాదు వదిలేస్తే..తెలంగాణా రాష్ట్రం రెండు రోజులలో వస్తుంది. శుబ్రం గా పాలించుకుని Singapoor చేస్తారో...ఆఫ్ఘనిస్తానే చేస్తారో మీ ఇస్టం.
Posted by John (noreply@blogger.com) on October 06, 2011 08:44 AM· permalink
Posted by nicky...!!! (noreply@blogger.com) on October 06, 2011 07:37 AM· permalink
తెలంగాణా జనాభా ఎంత ? ఒకడు నాలుగు కోట్లు అంటాడు. ఇంకొకడు నాలుగున్నర కోట్లు అంటాడు. కానీ అసలు జనాభా మూడున్నర కోట్లే ( actual population is 3.5 cr by census 2011. of the 3.5 crore 50 lakh are people from other regions and states ) అని ఒక్క తెలబానుకీ తెలియదు. వాళ్ళ ముక్కోడు నాలుగు కోట్లు అన్నాడు. వీళ్ళకు ఆ ముక్కోడు చెప్పినదే భగవద్గీత.
వీళ్ళ లెక్కలు కూడా విచిత్రం గా వుంటాయి. అవసరాన్ని బట్టి మారిపోతూ వుంటాయి.
తెలంగాణా ప్రజలను లెక్కించేటప్పుడు నాలుగు కోట్లు, 42 శాతం అని తెలంగాణాలో సెటిల్ అయిన ఇతర ప్రాంత ప్రజలను కలుపుకుంటారు. తెలంగాణా ఉద్యోగులను లెక్కించేటప్పుడు సెటిల్ అయిన ఇతర ప్రాంత ప్రజలను లెక్కించరు.
ఆదాయం 73 % అని చెపుతారు . అందులో 60% హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పరు.
ఖర్చు 35 % మాత్రమే అని చెపుతారు .. అక్కడ హైదరాబాద్ కి అయ్యే 40% ఖర్చు కలపరు.
ముష్టి 13 % ఆదాయం ఉన్నచోట 35 % ఖర్చు పెట్టి మేపుతున్నారని మాత్రం ఒప్పుకోరు ..
అసలు వారి లెక్క ప్రకారం నిజమైన తెలంగాణా వారు ఉన్నది 35 శాతం మంది మాత్రమే.
అంటే, 35 శాతం మంది ప్రజలకు 42 శాతం వాటా కావాలని వితాండవాదం చేస్తాడు.
అబద్దాలు ఉద్యమం. అబద్దాలతో నిర్మించబడి అబద్దాల మీద నడుస్తున్న ఉద్యమం.
Posted by John (noreply@blogger.com) on October 05, 2011 04:09 PM· permalink
Posted by John (noreply@blogger.com) on October 05, 2011 12:18 PM· permalink
ముందుగా కొన్ని disclaimers ఇది గుల్జార్ సాబ్ రాసి, తీసిన సినిమా ’ఇజాజత్’ గురించి నా ఆలోచనల వ్యాసం. సమీక్ష కాదు. నాకు సినిమాలంటే అట్టే ఇష్టం ఉండవు. మా కాల్విన్గాడు అన్నట్టు, Happiness is not enough for me. I need euphoria. సమిష్టి వ్యవసాయమైన సినిమారంగంలో ఒక అత్యద్భుతమైన ఉత్పత్తి రావాలంటే ఎందరో కల్సి పనిచేయాలి. ఇంకెన్నో కల్సి రావాలి. ఇలా అరుదుగా జరుగుతుంది. అలా జరక్కపోతే సినిమా ఎక్కదు నాకు. అలా [...]
Posted by అతిథి on October 04, 2011 09:39 AM· permalink
అర్ధ రాత్రి..
'పడుక్కున్నవా నాయనా' అని కొంత గర గర తో కూడిన బలహీనమైన గొంతు వినిపించింది...
ఎవరు అన్నా ఉలిక్కి పడి...
'నేను గాంధీ ని నాయనా '
ఒక్క సారి మత్తు వొదిలిపోయింది... జన్మ దిన శుభా కాంక్షలు..మీరు దేనికో భాధ పాడు తున్నారు మహాత్మా..జాతి మొత్తము మీకు నివాళులు అర్పించింది కదా..
నా కొకటే భాధ నాయనా, నా పేరు చెప్పుకుని బాగు పడిన వాళ్లే ఎక్కువ..నేను చెప్పిన మార్గము ఆచరించిన వాళ్ళ కంటే...
ఆది నిజమే మహాత్మా..అయిన ఇందులో కొత్త ఏముంది..నెహ్రూ గారి నుంచి ఇప్పుడు సోనియా దాకా..మీ వల్ల లబ్ధి పొందిన వారే..
వాళ్ళు ప్రజలకి ఉపకారము చేయక పోయిన అపకారము చేయలేదు.....కానీ ఇప్పుడు ఇంకో ఉపద్రవము వొచ్చింది నాయనా.. ఆది నా మనస్సు ని తీవ్రము గా కలిచి వేసింది.....
ఏమయింది మహాత్మా..?
ఎవడో కె సి ఆర్ , మనిషి నయ వంచకుడు, ప్రోద్డున్నే మందు తో లేచి.. మందు లో దొర్లి..మందు లో ఆలోచించి..మందు తో నిద్రాపోయే శా ల్తీ..... నిన్నంతా నా టోపీ పెట్టుకుని నా సమాధి దగ్గర కూర్చున్నాడు.. నాకు చెప్పలేంత భయము, జ ల ద రింపు, అసహ్యము , వేసింది.. సమాధి వొదిలి ఇలా వీదుల వెంట తిరుగుతున్నా...
By : Kodama Simham
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 07:19 AM· permalink
ఓ అవ్వ దగ్గర ఓ కోడి పుంజు నిత్యము వెలిగే పొయ్యి ఉన్నాయి, ఊరిని ఆ కోడి నిద్ర లేపితే, ఊరి ప్రజలు వంటపనుల కోసము అవ్వ పొయ్యి లోని నిప్పు తీసుకునే వారు. అవ్వకి గర్వము పెరిగి, నా కోడి, నా పొయ్యి లేకపోతే ఎలా బ్రతకగలరా అనుకుని వెంటనే ఆ రెండు దాచేసింది. మర్నాడు చూసేసరికి మామూలుగా,ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు, ఊరిలో అడిగితే నవ్వి "ఎంత ముర్ఖురాలీవి నీ పొయ్యి, పుంజు లేకపోతే జనము బ్రతకడము మానేస్తారా?" అని
"కాబట్టి సింగరేణి బొగ్గు లేకపోతే ఒరిస్సా బొగ్గు వొస్తుంది, కానీ నెలాఖర్లొ జీతాలు లేకపోతే మన పరిస్థితీ ఏమిటి?"My Punch :
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నా ఉద్యమానికి మద్దతివ్వకుండా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను లాగుల్పిదీసి కొట్టాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. (http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=29177)ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా నీవెంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా ... తెలిసెరా ... కె సి అరూ..నీలో ఈ కళలు కూడా వున్నాయన్నమాట...హన్నా...
అలో...అలో....అలో కచరాగారూ. ఏ ముహూర్తంలో మీకీ పేరు పెట్టానో కానీ స్టేట్ మొత్తాన్ని రోజు రోజుకూ కుప్పతొట్టి కన్నా హీనం చేసేస్తున్నారుగా. అబ్బే ఇది తిట్టడం కాదండీ. మీసమర్ధతని మెచ్చుకుంటున్నా. కాపోతే నాకో చిన్న డౌట్ ఈ సకల జనుల సమ్మె ఎవరి మీద కోపంతో ఎవరు చేస్తున్నట్టు? అహ నాకు తెలీక అడిగానంతే. అంటే బయట జనంలో (అదే లెండి బాబూ తెలంగాణా జనమే) టాక్ ఏంటంటే బస్సులు తిరగటం లేదు, ఆఫీసులు నడవటం లేదు, చివరాఖరికి పిల్లకాయల బళ్ళు కూడా తెరవటం లేదు. మా జీవితాల్ని నరకం చేస్తూ మాకోసమే సమ్మె అంటారేంటి ఈ బుర్ర తక్కువ సన్నాసులు (ఇది మాత్రం మీరు నేర్పించిన పదమే సుమండీ)? అనుకుంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నానూ ఈ సమ్మె వలన ఒక్క సీమాంధ్ర వాడయినా ఇబ్బంది పడుతున్నాడా? ఆర్టీసీ బస్సులు లేక, ప్రైవేట్ వాహనాల అడ్డగోలు దోపిడీ భరించలేక ఈ సమ్మె ఆలోచన చేసిన వాడిని జనం (అక్షరాలా తెలంగాణా ప్రజలు) అమ్మ నా బూతులూ తిట్టుకుంటున్న సంగతి మీకు కనబడలేదా?
అవును కచరా గారూ నిన్న ఓ బ్రహ్మాండమయిన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణా వచ్చాక ఇప్పుడు సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలిస్తాం, తెలంగాణా వచ్చే దాకా ఈ సమ్మె ఆగదు అన్నారు. అబ్బ ఎంత సూపర్ డైలాగండీ అది! సూపరో సూపరు. అవునూ మరి మొన్నామధ్య మీరే 2014 దాకా తెలంగాణా వచ్చేలా లేదు అని బోలెడంత బాధపడిపోయిన విషయం ఈ సమ్మె చేస్తున్నా ఉద్యోగుల్లో ఒక్కడికీ గుర్తురాకపోవడం భలే చిత్రం సుమండీ. మరి ఊరికే అన్నారా వినేవాడు వీపీ జాన్ అయితే హరికథ మలయాళంలో చెప్తారని.
ఇక స్కూళ్ళ విషయానికి వద్దాం. ఉద్యోగులకి అంటే పాపం డబ్బులే కాబట్టి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. మరి పిల్లకాయల సంగతేంటి మాస్టారూ?. వాళ్ళు నష్టపోయిన, పోతున్న చదువులకి ఏ వెల కడతారు? లేకపోతే ఉద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా వీళ్ళకీ డైరక్ట్ గా డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి ఆరో క్లాసు వాడ్ని ఎనిమిదో క్లాస్ కి, డిగ్రీ వాడ్ని పీజీకి ప్రమోట్ చేసేస్తారా? మీరు చేసినా చేసేయగలరు లెండి. మీ సొమ్మేంపోయింది? మీరంటే ఉదారమైన మనసుతో తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించి పిల్లకాయలు పరీక్షలు రాయకపోయినా పాస్ చేసేస్తాం అంటారు అనుకోండి మరి ఆ బిట్స్ , ఐ ఐ టి లాంటి సంస్థలు మార్కులు లేకపోయినా క.ఛ.రా గారు చెప్పారని ఓ ఎగేసుకుని చేర్చేసుకోవు కదండీ. అయినా పోయేదేం లేదు లెండి ఆ పరిస్థితి ఎదురయితే అది ఆంధ్రోళ్ళ కుట్ర అని కవర్ చేసేసుకోవచ్చు. ఉందిగా సర్వరోగ నివారిణి జిందా తెలిస్మాత్. కాపోతే ఈ మాట మరీ అన్నిటికీ వాడేయకండి సార్. మీ అనుచర గణానికి బాగా అలవాటయి చివరికి భార్య గర్భవతి అన్న వార్త విన్నా అలవాటులో పొరపాటుగా "ఇది ఆంధ్రోల్ల కుట్ర" అనేసినా అనేస్తారు. వినడానికి అంత బాగోదుగా. ఏటంటారు?
మీరేం అనుకోకపోతే నాదో సందేహం. ఏమీ అనుకోకూడదు మరి. అబ్బే ఏం లేదండీ. తెలంగాణా ప్రజలు అందరూ సమ్మెలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడ చూసినా గులాబీ జండాలు పట్టుకున్న మీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారు తప్ప మామూలు జనం ఆట్టే కనిపించటం లేదేంటి? చూడబోతే తె.రా.స. వాళ్ళు కాకపోతే వాళ్ళు తెలంగాణా వాళ్ళు కాదు అన్నట్టు కనిపిస్తోంది. (మనలో మనమాట అసలు మీనింగ్ అదే కదా). మొన్నామధ్య ఎవరో మామూలు పౌరుడు టీవీ వాళ్ళతో సమ్మె వలన ఇబ్బందులు చెబుతుంటే గులాబీయులు ఆ అర్భకుడిని అడ్డుకున్న తీరు, నేనూ తెలంగాణా వాడినే మొర్రో అని వాడు మొత్తుకుంటున్నా వాడి నోరు నొక్కేసిన తీరు చూసి ఒక్క సారి హిట్లరు గుర్తోచ్చాడంటే నమ్మండి. మీరు సూపరెహే!!
ఇక ఈ మధ్య "సీమాంధ్ర ప్రభుత్వం" అని ఇంకో మాట వింటున్నానండోయ్. పదం బావుంది కానీ మంత్రి వర్గంలో తెలంగాణా మంత్రుల్ని పెట్టుకుని సీమాంధ్ర ప్రభుత్వం అంటే ఆట్టే బాగోదేమో ఆలోచించండి. మీరంటే నోటికి ఎంతోస్తే అంత అంటారు కాబట్టి ఓ.కే అనుకోవచ్చు. స్వయంగా మంత్రి వర్గంలో ఉండి ఈ ప్రభుత్వం చేత కానిది, చేవలేనిది, దద్దమ్మ, సీమాంధ్ర ప్రభుత్వం వగైరా వగైరా అని అనర్ఘళంగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రుల్ని చూస్తే నవ్వాపుకోలేక చస్తున్నా.
తెలంగాణా కోసం రాజీనామా చేయని నాయకులని తరిమి కొట్టండి, రాజీనామాలు ఆమోదించుకోనివారు చవట దద్దమ్మలు అని మీరు, మీ తోక (అదేలెండీ కో.రా) నినాదాలు ఇచ్చేసరికి ఓ ఎగేసుకుంటూ కాంగ్రెస్, తె.దే.పా ఎంపీలని, ఎమ్మెల్యేలని ఘోరావులు గట్రా చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలకి తమరు, తమ అనుంగు పదో చెల్లి, తమ కుమారుడు, తమ మేనల్లుడు చేసిన రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదని, వాటిని ఆమోదింపచేసుకునే ప్రయత్నం తమరు కుసింత కూడా చేయలేదని, కాబట్టి తమరూ, తమ పరివారం కూడా సోకాల్డ్ "చవట దద్దమ్మల" క్యాటగిరీలోకి వస్తారని గుర్తులేకపోవడం భలే చిత్రం సుమండీ. జనాల్ని గొర్రెలతో పోల్చారంటే పోల్చరూ మరి.
మనలో మనమాట, మొన్న పదిహేడో తారీఖున తెలంగాణా విమోచన/ విలీన/విద్రోహ (ఏంటో ఇదెప్పుడూ నాకు కన్ఫ్యూజనే ఒక్కోసారి ఒక్కో మాట వాడతారు మీరు) దినాన సోకాల్డ్ అంద్రోల్లయిన బాబుగారు తె.దే.పా పార్టీ ఆఫీసులోను, బొత్సబాబు గాంధీ భవన్ లోనూ జండాలు ఎగరేశారు కదా మరి మీరేంటి సార్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరు ఎక్కడా పత్తాలేరు? అంత ముఖ్యమయిన రోజున జండా ఎగరేసి మైకు ముందు విశ్వరూపం చూపిస్తారని ఆశగా ఎదురుచూశా. మీరు చూస్తే గప్ చుప్ సాంబార్ "బుడ్డి" అని సైలెంట్ గా ఉన్నారు. పోనీ పార్లమెంటులో ఎప్పుడైనా చించేసారా అంటే మొట్టమొదటి సారి గత సమావేశాలలో ఏదో రెండ్రోజులు మీరు, మీ పదో చెల్లి కుసింత హడావుడి చేసి ఢిల్లీ మీడియా ఫొటోలకి ఫోజులిచ్చి చక్కా వచ్చారు. ఈసారి అసలు సమావేశాలకి హాజరయ్యారో లేదో డౌటే. బహుశా మీకేమయినా "చట్టసభాఫోబియా" ఉందేమో డాక్టర్ కి చూపించుకోండి. రాజీనామా చేశాను కాబట్టి ఈ సారి వెళ్ళలేదు అంటారా? అది ఆమోదించబడలేదుగా :)). సర్లెండి మీ ఇష్టం మీది.
అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే ఎలాగూ రాష్ట్రాన్ని తగలెట్టడం మొదలెట్టారు కాబట్టి ఆ తగలేట్టేదేదో మళ్ళీ కోలుకోకుండా పూర్తిగా తగలేట్టేయండి. అఫ్కోర్స్ ఆ ముక్క నేను మీకు చెప్పక్కర్లేదనుకోండి. ఇంక ప్రభుత్వం అంటారా? పేపర్లలో ఆ పదం చూడటం తప్ప అలాంటిది అంటూ ఒకటుందని ప్రజలతో పాటూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే మర్చిపోయారు. స్పీకర్ని తీసుకొచ్చి సీయం చేస్తే అసెంబ్లీలో లాగానే ఆయన నోటికొచ్చిన నాలుగు ముక్కలు "ప్లీజ్", "గొడవ చేయకండి", "సైలెన్స్", "ఇలా అయితే ఎలా?" తోనే నెట్టుకొచ్చేస్తున్నాడు. కాబట్టి మీకు ఎదురు లేదు. రెచ్చిపోండి. జనం సంగతి మీరెప్పుడు పట్టించుకున్నారు?
కొసమెరుపు: మీరు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని టీవీల్లో స్క్రోలింగ్ తో పాటూ "మీ ఆరోగ్యం సహకరించని దృష్ట్యా ఆ ఆలోచన మానుకోమని చెబుతున్నామని, తెలంగాణా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని" తమ అనుంగు కుమార్తె కవిత గారి స్టేట్మెంట్ ఎలా అర్ధం చేసుకోవాలో కుసింత వివరిద్దురూ. అయినా కామెడీ కాకపోతే ఆకలేసే దాకా ఆమరణనిరాహార దీక్ష చేసే దానికి పిచ్చి జనం, మీడియా ఇంత హడావుడి చేయడం ఎందుకండీ? :) Source : http://blogavadgeetha.blogspot.com/2011/09/blog-post_21.html
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
**Bhai No Problem**
సింగరేణి బొగ్గు ఆగిపోయింది - భాయి నో ప్రాబ్లమ్-ఒరిస్సా నుండి వొస్తుంది
ఆర్ టి సీ ఆగిపోయింది - భాయి నో ప్రాబ్లమ్-సెట్ విన్ తిరుగుతోంది
పనులు మానేశాము - భాయి నో ప్రాబ్లమ్-లంచాలు తగ్గుతాయి
కరెంట్ ఆగిపోయింది - భాయి నో ప్రాబ్లమ్ -హర్యానా ఇస్తోంది
ఆటోలు ఆగిపోయాయి - భాయి నో ప్రాబ్లమ్-సెవన్ సీటర్స్ వొచ్చాయ్
జీతాలు ఆగిపోయాయి - ప్రాబ్లమ్ భాయి - టి ఆర్ ఎస్ భవన్ నుంచి రావు
అన్న మారాజు..పుచ్చుకోడమే గాని ఇచ్చే పాపానికి పోడు.My punches : * మెదక్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో న్యాల్కల్ మండలం ముంగితండాలో బుధవారం తెల్లవారు జామున భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూకంపం స్రుస్టించైనా తెలంగాణా సాధిస్తాం అని కచరా తెలబాన్లు చెప్పియున్నారు. వారే ఎమైనా ట్రయల్ వేసారేమో... * 9/21/2011 4:42:31 PM
బొత్సతో కేటీఆర్, కోదండరాం భేటీ
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామరావు, జేఏసీ చైర్మన్ కోదండరాం భేటీ అయ్యారు. భేటీలో ఉద్యోగులు చేస్తున్న సమ్మె, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను తొలగించిన విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణా వచ్చాకా మళ్ళీ వారికి పెర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తానన్నారుగా...తెలంగాణా వచ్చేవరకు వైట్ చెయ్యలేరా లేక తెలంగాణా రాదని తేలిపోయిందా ?
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
* తెలంగాణ వచ్చేవరకు నాలుగు కోట్ల ప్రజలు ఎవరూ కూడా స్నానం చేయద్దు !!!
* రాజకీయ నాయకులెవరూ కనీసం పళ్ళు కూడా తోముకోవద్దు (అలా తోముకున్న వాళ్ళని “తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేసి పళ్ళు రాలగొట్టి ఇక జీవితములో పళ్ళు తోముకునే అవకాశం లేకుండా చేయాలి)
కనిపించిన ప్రతిఒక్కరిని రాజీనామాలు చేయమనే మూర్ఖపు ప్రొఫెసర్,ఉద్యోగ సంఘాల నాయకులని,రాజకీయ నాయకులని బట్టలూడదీసి(ఒక్క చెడ్డీ మాత్రమే ఉంచాలి),మూసి నది బురద పూసి టాంకుబండ్ ముందు “గద్దరు” పాటలకి డాన్సులేయించి ప్రతిరోజు “టి న్యూస్ చానెల్లో చూపించాలి.
(వీళ్ళెవరు రాజీనామాలు చేయరు-ఎందుకో మా నాలుగు కోట్ల మంది ప్రజలు గుర్తించాలి)
* మన తెలంగాణ గుండె చప్పుడు “టి న్యూస్”లో అంధ్రా వలసదారుల, దొంగల,దోపిడీదారుల వాణిజ్య ప్రకటనలు నిషేదించాలి. మన చైతన్యవంతులయిన “తెలంగాణ” ఉద్యమకారులు “దూకుడు” సినిమాని మన థియేటర్లలో ప్రదర్షించకుండా అడ్డుకునే బదులు ముందు “చానెల్”ముందు ధర్నా చేయాలి (మనం ఎంత నిజాయితీగా ఉధ్యమం చేస్తున్నామో అందరికీ తెలియ జెప్పాలే ముఖ్యంగా జాదూలయిన అంఫ్రోళ్ళకి,ఆజాదూకి,పెద్ద అంబకి ముఖ్యంగా మన తెలంగాణా ప్రజలకి, మన అత్మలకి )
* తెలంగాణ నుండి అంధ్రా వారిని తరిమేసి మన తెలంగాణా వారిని కూడా అంధ్రా ప్రాంతం నుండి తిరిగి వచ్చేయాలని పిలుపు నివ్వడమే కాక అలా రాని వారిని తెలంగాణా ద్రోహులుగా ముద్రవేసి భవిష్యత్తులో వారిని మన తెలంగాణలోనికి రానివ్వకుండా మొత్తం గోడలు కట్టేసేయాలి(ఇదెలాగో మనం “గుజ్జరు”నాయకులని అడిగి తెలిసికుందాం).
* మన తెలంగాణ కళాకారులయిన నితిన్,వేణుమాధవ్,చంద్రబోస్,ఉత్తేజ్,సురేంద్ర రెడ్డి,దశరధ్,శంకర్,దిల్ రాజు మొదలయిన వారందరిని అంధ్రా వారి సినిమాలకి పనిచేయొద్దని ధర్నా చేయాలి. అలాగే అంధ్రా కళాకారులని మన సినిమాలకు పనిచేయకుండ నిషేదం విధించాలి.
* ప్రతి ఇంటినుండి ఒక్కరిని వయసుతో నిమిత్తం లేకుండా మన”ఉస్మానియా” విశ్వవిద్యాలయంలో చేర్పించాలి (చదివించాలి)! ఇక్కడే నిఖార్సయిన నిబద్దత కలిగిన పోరాట యోధులు విధ్యార్దుల రూపంలో తెలంగాణా కోసం తయారు అవుతారు, వీళ్ళే మన అందమయిన బంగారు “తెలంగాణ”కి అశాజ్యొతులు. (మన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆచార్యులు శ్రీమాన్ కోదండరామి రెడ్డి,చక్రపాణి గార్లు వీరికి పాఠాలు చెబుతారు కాబట్టి తల్లితండ్రులు దైర్యంగా ఉండొచ్చు.)
* అంధ్రా వారి వంటకాలు పప్పు,ఇడ్లి,సాంబారు,దోశలు,ఆవకాయలు,పూతరేకులు,కాజాలు,కారప్పొడులు మొదలగునవి ఏమి తయారుచేసుకోవద్దు, తినొద్దు.( ఉల్లంఘిచిన వారిని తెలంగాణా ద్రోహులుగా ముద్రవేసి మన కేశవరావ్ గారితో తిట్టించి “గద్దరు” పాటలని వినిపించి ఆడించి హుసేన్సాగర్,మూసి నదులని శుబ్రం చేయించాలి!)
రాజ్యాంగం,విలువలు తెలిసిన మన విజ్ఞానవంతుడయిన “మధు యాష్కి” నాయకత్వములో పొన్నాల,దామోదర రెడ్డి,పొన్నం ప్రభాకర్,హరీశ్ రావు,నాగం జనార్ధన్ రెడ్డి,మంధా జగన్నాదం లాంటి శాంతికాముకులతో అమెరికా అద్యక్షుడికి,ఇంగ్లాండు ప్రధానమంత్రికి,ఇతర ప్రధాన దేశాద్యక్షులకి మన పవిత్ర తెలంగాణా ఉద్యమం గురించి చెప్పి వీళ్ళ మద్దతుతో మొదట మన సోనియామ్మకి,ప్రధానమంత్రికి వెంటనే తెలంగాణా ఇవ్వమని ఒత్తిడి తీసుకురావాలి, లేదా” ఐక్యరాజ్యసమితి”సభలో తెలంగాణా తీర్మానం చేయించాలి.
ముఖ్య గమనిక: యీ దేశాద్యక్షులతో మాట్లాడేదానికి మన స్పోకెన్ ఇంగ్లీష్”కేశవరావు”ని తప్పక తీసికెళ్ళండి.
* ఇకనుండి మన తెలంగాణా గడ్డమీద పుట్టే ప్రతిబిడ్డకిఅబ్బాయి అయితే “తెలంగాణా రావు” అని అమ్మయి అయితే “తెలంగాణా దేవి” అని మాత్రమే పేర్లు పెట్టి సామాజిక సంక్షోభం సృష్టించి ప్రపంచాన్ని గందరగోళం చేసి మన తెలంగాణ ఉద్యమ నిబద్దతని చాటుదాం ! కాదన్న వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసి మన తెలంగాణా పోరాట యోదురాలు”విజయశాంతి”తో కౌన్సిలింగ్ చేపించుదాం.
* ఇకనుండి మన తెలంగాణలో ఎవరూ కుటుంబ నియంత్రణ పాటించొద్దు.ఇబ్బడి ముబ్బడిగా పిల్లలని కని సీమాంద్రులకంటే ఎక్కువ జనాభాని మనం తయారుచేసుకుంటే మనమే మెజార్టీ కాబట్టి కేంద్రం దిగివచ్చి తెలంగాణా ఇస్తుంది. ఇంతమంది పిల్లలని ఎలా పోషించాలని దిగులు,భయం వద్దు రేపు మన బంగారు తెలంగాణ వచ్చిన తరువాత వీల్లందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సమానంగా జీతముతో పాటు ప్రత్యేక బోనస్,ఉచిత ఇల్లు కట్టించి పెళ్ళి కూడా చెసిపెడతం అని హమీ ఇవ్వాలి. యీ బాధ్యత మన నాయకుడు “కల్వకుర్తి చంద్రశేఖర రావ్” దొర గారిది.దైర్యంగా కార్యరంగములోనికి దిగండి
* నాలుగు కోట్ల ప్రజలందరూ ఇకనుండి ఖచ్చితంగా గులాబిరంగు బట్టలే ప్రతిరోజు దరించాలి, వేరే రంగు బట్టలు దరిస్తే తెలంగాణా ద్రోహులుగా ముద్రవేసి గులాబిరంగు వొంటినిండా పులమాలి.
* మన దైర్యవంతుడు,నిబద్దత కలిగిన తెలంగాణా పోరుబిడ్డ “కోమటిరెడ్డి” నాయకత్వములో హైటెక్ సిటి,ఇతర సాఫ్టు్వేరు సంస్థలని ముట్టడించి,వాటిని కూలగొట్టి, ఇంకా బహుళజాతి సంస్థలని కూలగొట్టి తరిమేస్తే కేంద్రం పరిగొత్తుకొచ్చి “తెలంగాణా”ని బంగారుపళ్ళెములో పెట్టి ఇస్తుంది.(తెల్లతోలు విదేశీయులని తంతే, వాల్లు ఖచ్చితంగా వాళ్ళ దేశాలకి పారిపోయి వాళ్ళ ప్రభుత్వాలకి చెపుతారు కాబట్టి, తెలంగాణ తధ్యం) ఇందుకు సరిపడా పోరాట యోదులు మన ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీలలో దండిగా ఉన్నారు. రంగంలోనికి దిగండి.
* ఇప్పటి నుండి ఎవరూ పిల్లలని చదివించ్చొద్దు,పని చేయొద్దు,వుద్యోగం చేయొద్దు, “వూరికే ఉంటూ విపరీతంగా తింటూ మస్తుగా పాటలు పాడుకుంటూ డాన్సులేసుకుంటూ” మన ఉద్యమ రూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాము. ఈ మారు తప్పకుండా “మూడు వారాలలో” తెలంగాణాని “బంగరు పళ్ళెం”లో పెట్టి కేంద్రం ఇస్తుంది.
* ఇది కూడా చూడండి -
Non cooperation - Social Boycott Source :
http://sootigaa.wordpress.com/2011/09/24/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81/
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
ఫ్రెండు కోసము చూస్తుంటే , ఎదురుగా 'ఆటో' వొచ్చి ఆగింది, 'ఆటో కావాలా' అన్నాడు ఆ డ్రైవర్, ఆటో కి TRS జెండాలు న్నాయి..
బంద్ అయిపోయిందా అన్నా, ఆశ్చర్యము నటిస్తూ, 'అవును సార్', అన్నాడు,..
'దేనికి బంధ్ చేశారు?' అన్నా , అమాయకముగా...
'తెలంగాణా కోసము' అన్నాడు....
మరి వచ్చేసిందా, ఇప్పుడు మళ్ళా తిరుగుతున్నారు అని అడిగా..
ఆటో కావాలా అని అడిగాడు విసుగ్గా....
-----------------------------
కోదండరాం గారు అటు ఇటు పచార్లు చేస్తున్నారు....
నేను, విశాల్ దేవ్, మా వెనకాల కాకతీయ , ఉస్మానియా నుంచి వొచ్చిన వృద్ధ విద్యార్ధులు అందరు నిశ్శబ్ధముగా కూర్చున్నాము.
సరదా కి , కుర్చీ లో వెనక్కి స్ట్రెచ్ అయ్యీ, నా వెనకాల బాన కడుపు, బట్టతల తో ఉన్న స్టూడెంట్ ని 'ఎ క్లాసు అన్నా?' ..గుడ్లూరిమి చూసాడు నా కేసి..
కోదండ రామ్ గారు , 'మనము ఇళ్ళ ముందు పొయ్యి లెలిగించి చాలా కాలమయ్యింది, ఇంకోటి ఆలోచించండి' మూతి కుడి పక్కకు పెట్టి అన్నారు..
చూసావా, ప్రొఫెశరు గారి మూతి చెవి దాకా వెళ్లిపోయింది, కావాలంటే చెవి ని నాక్కొగల రు అన్నమాట గుస గుస గా అన్నా..
ష్.. అన్నాడు విశాల్.
చెప్పండి, మిమ్మల్నే ... (ఈసారి మూతి ఎడమ పక్కకు వెళ్ళింది).
నేను నుల్చొని 'మనము ఆల్రెడీ పొయ్యలెలిగిన్చి వంటలు వొండాము కాబట్టి , ఈసారి పాత బట్టలు తెచ్చి రోడ్లమీద 'బట్టలుతుకమ్మ' కార్యక్రమము పెడితే బాగుంటుదని నా అభిప్రాయమని చెప్పా....
ప్రొఫెసరి గారి నోరు సున్నలాగా మారి కుడికి ఎడమకి కొట్టుకుని, మధ్యలో ఆగి పోయింది. అంగీకారముగా తల ఉపారు..
"అలాటి వేమి వొద్డన్నా , కష్టము" అన్నాడు నా వెనకాల వృ ద్ధ స్టూడెంట్, నాకెక్కడ క్రెడిట్ దక్కుతుందో అని, కడుపు మంట కొద్ది....
నాకు తిక్క రేగింది.. ' వాడి ప్యాంటు చూసావా, ఇప్పుడే సగము పిర్రల కిందకి జారిపోయింది, వొంగుని 'బట్టలుతుకమ్మ' ఆడితే మొత్తము జారిపోతుందని వాడి భయము..అన్నా..
కోదండరాం గారు పాయంట్ అన్నట్లు చూశారు, ఆ ప్యాంటు జారిపోవడము ఆయనకి కూడా ఉన్న ప్రాబ్లమ్..
'పర్వాలేదు మనమంతా లుంగీలు కట్టుకుని 'బట్టలుతుకమ్మ' ఆడొచ్చు' అని విశాల్ సర్ది చెప్పాడు...
"కష్టమని చెబుతుంటే వినమేమన్నా, మా కాకతీయ జాక్, ఒస్మానియా జాక్ వొప్పుకొము "అన్నారు పొగరుగా..
"నాకు తెలుసు మీకు ముందు పెద్ద ఉదరాలు, వెనకాల భారీ పిరుదులు.. వొంగుంటే బ్యాలెన్స్
తప్పి వెనకాల కాళ్ళు గాల్లోకి లేచి పో తాయని భయపడుతున్నారు " అన్నా..
నువ్వు బయటకు రా నీ సంగతి చెప్తా మన్నట్లు గుర్రు గా చూశారు
కోదండ రామ్ గారు చదవడము మొదలు పెట్టారు.
"సకల జనులకు ఇందు మూలముగా తెలియజేయునదేమనగా మన మొగవాళ్ళందరు మెరిసే లుంగీలు కట్టుకుని రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ చప్పట్లు కొట్టుకుంటూ 'బట్టలుతుకమ్మ కార్యక్రమము' చేయాలని తీర్మానించడమైనది..... "
కోదండ రామ్ గారి మూతి ఈ సారి పై కెళ్ళి పోయింది.
By : KodamaSimham
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
రెండు వారాల్లో తెలంగాణా అని జూలై లో చెప్పాడు.
ఇపుడు రెండు నెలల్లో తెలంగాణా అన్నాడు.
ఈసారి కొత్త గడువు ఏమి చెప్తాడో...గొర్రెలూ...మీకు వీడే కరెక్ట్.
సమ్మె చేసి కరంట్, విత్తనాలు లేకుండా చేసిన నీకు రైతుల ఉసురు తగులుతుంది కాని మద్యలో సర్కారుకు ఎందుకు తగులుతుంది ముక్కు పహిల్వాన్ ?
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
కె.సీఆర్ గారి సీరియస్ క్లాస్
జర సోచాయించండి.. నేను పేపరు పెట్టింది మన రాతలుండాలని, ఛానెల్ పెట్టింది మన కూతలుండాలని, మరి మీరేంది.. ఆ అన్న హజారే గురించి రాస్తారు? ఇక పైన ఇట్లా ఉండాలె...'అన్నాహాజరె కూడా కె.సి.ఆర్ లా గొప్పవాడు', '.గాంధీ కె. సీ.ఆర్ లా సత్యాగ్రహము చేశాడు', 'కొమరము భీమ్ కె సీ ఆర్ ఉపన్యాసాలతో ఉత్తేజ పడేవాడు'
'అప్పుడు నువ్వు లేవు కదా అన్నా..?'
ఏయ్ చప్..బయటకు లాగేయండ్రా అడ్ని... అసలు మన పేపరు, ఛానెల్ చూసేవాళ్ళకు అంత ధీమాక్ ఉంటుందనుకుంటున్నావురా నువ్వు..?
------
చూడండి ..టీవీ ల మీద, కార్ల మీద, ఫ్రిజ్ ల మీద, బట్టల మీద అన్నిచోట్లా డిస్కౌంట్స్ ఇస్తున్నారు దసరాకి ...కొనుక్కుం దా మా ???
ఎం కొనుక్కుంటామే మన ఖర్మ కొద్ది ఈ కె సీ ఆర్ , కోదండ రామ్ లాటి దగుల్బాజీ ల పాల పడ్డాము, ఈ వెధవలు జీతము లో డిస్కౌంట్స్ ఇప్పిస్తున్నారు..!!!!
By : Kodamasimham
-----------------
ఎవడి బాగుకొసం ఇదంతా?
ఒక టీ కొట్టు లెదు , ఒక టిఫ్ఫిన్ సెంటర్ లెదు , ఒక కర్రీ పాయింట్ లెదు … ఉదయం నుంచి తిండికి మాడి చస్తున్నాం!
ఎవడు ఎవడికొసం చెస్తున్నారు ఇదంతా ! kcr ని తలచుకుంటుంటే అమీర్ పేట్ సెంటర్ లొ చెప్పు తెసుకొని వంగబెట్టి తన్నాలని అని పిస్తుంది!
మనదేశమంతా benz కార్ల లొ తిరుగుతున్నట్టు …ఇక్కడ తెలంగాణ ఎదొ వెనకపడి పొయినట్టు , తెలంగాణ వస్తే ఎం పీకుతాడు ..అప్పుడు ఇంకొ పెగ్గు ఎక్కువకొట్టి ముడుచుకుపడుకుంటాదే తప్ప ఇనకెం చెయలేడు .
అంతా గా భాద కలిగితె వళ్ళు తినటం మానేయాలి కాని ..ఇదెంటి జనాలమీద పడటం , జనాలకి తిండి తిప్ప్లౌ లెకుండా చెస్తె తెలంగాణ వచ్చెస్తదా ? ఎదవ రాజకీయం కాకపొతె .
ఇన్నాల్లు MP గా వెలగబెడుతున్నాడు గా ఎం పొడిచాడు ! వాడి కూతురిని , కొడుకుని రాయకీయాలలొకి తెవడం తప్పితే .
ఈనా కొడుకు మాములుగా కుడా చావడు !
ఇంతచెస్తుంటే ముక్య మంత్రి ఎవడి పంచపీకుతున్నాడొ .. చేతగాని నాకొడుకులందరు వుంటారు ఎంపీకటానికి !
చేతగాకపొతే ముడుచుకొని ముసుగేసుకొవాలి గాని ఎందుకు …!
అసలు నకు అర్దం కాదు మనమేమన్నా వలసవెల్లి పాకిస్తాన్ లొ ఉంటున్నామా అని!
అసలు బంధ్లు లేకుండా చట్టం చెస్తే బగుండు
----------------
* ఇప్పుడే అందిన వార్త. తెలంగాణా నాయకులు రాసిన లేఖలు ఒక టన్ను కావడంతో, సోనియా గాంధీ గారు వాటిని ఒక పేపర్ బాగ్స్ తయారు చేసే కంపెనీ కి అమ్మారు అని భోగట్టా.
* సకల జనుల సంమికుల ( సమ్మె చేసే వారు) పరిస్థితి ఎలా వుందంటే.
చెప్పకూడని చోట పుండు, ఇంటల్లుడి వైద్యం. చెబితే మానం పోతుంది. చెప్పకుంటే ప్రాణం పోతుంది
By :KrishnaMohan
-------------
ఈసారి కేసీఆర్ నిరాహారదీక్షకి కూర్చుంటే ఏమిచేయాలంటే !!!
వెబ్ దునియా తెలంగాణ మీద నిర్వహించిన పోల్ ప్రకారం, సకలజనుల సమ్మెనో గాడిదగుడ్డో వల్ల తెలంగాణ రాదంట. తెలంగాణ రావాలంటే మళ్ళీ కేసీఆర్ నిరాహారదీక్షకి కూర్చోక తప్పదంట.
ఈసారి మనపెద్దన్న నిరాహార దీక్షకి దిగితే ఏమిచేయాలంటే --
1. సిద్ధిపేటో, కరీం నగరో, నిజామాబాదో వేదికగా నిరాహారదీక్షకి అనుమతించాలి. ఎట్టిపరిస్థితిలోనూ హైదరాబాదులో దుకాణం పెడతానంటే అనుమతించకూడదు.
2. నమస్తే తెలంగాణ తప్పించి ఇక ఏ పత్రికా ఈ డ్రామాలకి అతి కవరేజి ఇవ్వకూడదు.
3. టీవీ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకుండా కట్టడిచేయాలి. ఇదిగో పులి అంటే అదిగో కేసీఆర్ అనే ఏబీఎన్ రాధాకృష్ణని కంట్రోల్ చేయాలి, మంటబెట్టి సుట్టవెలిగించుకుందాం అని ఎదురుచూసే టీవీ9 ని ఆపాలి. 'ఈనాడు/ఈటీవీ' ఈ విషయంలో అందరికీ మార్గనిర్దేశం చేయాలి, సంయమనంతో వ్యవహరించి అసలైన పాత్రికేయవిలువలని తెలుగుప్రజలకి చాటి చెప్పాలి.
4. మనోడు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ తిన్నదగ్గర్నుండి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం మానేయాలి. అన్నయ్య నిరాహారదీక్షకి సంబంధించిన వార్తని కేవలం అన్నిటితోపాటు మరొక వార్తావిషయంలాగానే చూపాలి, ఇలాంటి బ్లాక్మైల్ రాజకీయాలకి సాధ్యమైనంతలో అతిసాధారణ కవరేజి ఇవ్వడానికి వార్తా చానెల్స్ అందరూ కట్టుబడాలి.
5. అరెస్ట్ చేసి హాస్పిటల్ కి తరలించాలనుకున్నప్పుడు, బాబా రాందేవ్ దీక్షాశిబిరంలో మాదిరిగా తెల్లవారుఝామున ఓ రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలతో మెరుపుదాడి చేయాలి. ఎవడైనా అడ్డంగానిలబడి ప్రతిఘటించాలని చూస్తే ఆంధ్రాపోలీస్ రేంజిలో ఇరగకుమ్మేయాలి. ఈ మొత్తం తతంగం ఒక్క చానెల్ కెమేరాలో కూడా పడకుండా జాగ్రత్తపడాలి.
6. అరెస్ట్ చేసినోణ్ణి హాస్పిటల్ కి కాకుండా నేరుగా జైలుకి తరలించి, జైల్లో తెలంగాణా సకలజనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణా ప్రభుత్వడాక్టర్ తో పరీక్ష చేయించాలి.
7. వైద్యం అవసరం అనుకుంటే సకలజనులసమ్మె కారణంగా ఇన్నిరోజూలూ మూసేయబడి ఉన్న ప్రభుత్వాసుపత్రి జనరల్ వార్డులోకి మార్చాలి. సకలజనుల సమ్మెమూలంగా ఏర్పడ్డ విద్యుత్ కోత మూలంగా హాస్పిటల్ లో ఒక్క ఫాన్ తిరగకూడదు, ఒక్క లైటు వెలగకూడదు.
8.మనోణ్ణి జనరల్ వార్డులో ఇతర పేషెంట్ల లాగానే చూడాలి, తన ప్రతీ కదలికనీ నిఘాకెమేరాలో బంధించాలి. ఆయన్ని కలుసుకోవడానికి ఎవర్నీ అనుమతిలేనిదే వదలకుడదు, ప్రత్యేకించి బిర్యానీ పొట్లాలనీ, మందు బాటిల్స్ నీ హాస్పిటల్ ఆవరణలో నిషేదించాలి.
9. ఘడియకోసారి ముక్కాయన మెడికల్ బులెటిన్ వదలకూడదు, అందరిలాగానే ఆయనా. ఒకవేళ తెలపాల్సి వస్తే ముందు హాస్పిటల్ లోని మిగాతా పేషంట్ల మెడికల్ బులెటిన్ బయటికి వదిలి ఆ తర్వాత ఆయనది వదలాలి.
10. నల్లకోటు, తెల్లచొక్కా, పెళ్ళిచూపుల ఫొటో మాదిరి ఓ చేయి బల్లమీదపెట్టి సైడుకి కూర్చుని టివీ-9 రవి ప్రకాష్ తెలుగుప్రజలతరపున కేసీఆర్ కి దీక్ష విరమించమని విన్నపాలు చేయకూడదు (జోక్ కాదు, నిజంగా, ఇది మాత్రం జరగనీయకూడదు)
11. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాంగానే ఉస్మానియా కాలేజుని ఎలా బ్లాక్ చేసేశారో, ఆమాదిర్లో ఉస్మానియా కాంపస్ మొత్తాన్నీ పాక్ చేసేసి వదిలిపెట్టాలి. మన విజయవాడ సీతారామాంజనేయులుని కొన్నిరోజులపాటు మళ్ళి డిప్యుటేషన్ మీద ఉస్మానియా కాలేజిలో పడేయాలి.
12. న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ విమలక్క గద్దర్ మొదలైన వాళ్ళని టివీకెమేరాలకి సాధ్యమైనంత దూరం పెట్టాలి.
13. ఏబీవీపీ, టీఅర్ఎస్ విద్యార్ది విభాగం, ఇంకా మిగిలిన రాజకీయ యువజన సంఘాల నాయకుల్ని పట్టుకొచ్చి ఉస్మానియాలో ఒ హాస్టల్ ఖాళీ చేయించి, ప్రొజెక్టర్ని పెట్టి, DTS సౌండ్ లో 70 MM స్క్రీన్ మీద బాలయ్య "పరమవీరచక్ర" సినిమా చూపించాలి.
14. ఎట్టిపరిస్థితిలోనూ సౌకర్యాలు బాలేదని హైదరాబాదు కి మారనీయకూడదు, హైదరాబాదులో శాంతిభద్రతలని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ కి హైదరాబాదు లో వైద్యం నిరాకరించాలి.
15. దీక్ష ఎన్నిరోజులు జరిగితే అన్నిరోజులు జరగనీయాలి. ఆపమని ఎవరూ బతిమాలకూడదు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని కలవడానికీ, ఎలాంటి అభ్యంతరం ఉండకుడదు కానీ, హాస్పిటల్ ఆవరణలో వాళ్ళ ప్రతి కదలికలనీ నిఘా కెమేరాల్లో బంధించాలి.
ఇలాంటి వాతావరణంలో మన అన్నయ్య దీక్ష 10 రోజులు దాటి జరిగిందా, అప్పుడు చర్చలకి పిలవాలి. ఒకవేళ (పాపం శమించుగాక), పొరపాట్న అటూ ఇటూ అయ్యిందా--
ఏ వూరి హాస్పిటల్ కి ఆ మహాయోగం పట్టిందో, ఆ ఊరినే తెలంగాణ రాజధానిగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి.
Posted by John (noreply@blogger.com) on October 04, 2011 05:09 AM· permalink
సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!
ఈ రౌడీ మూకల దాడిని తెవాదులు సమర్ధించుకుంటున్న తీరును గమనించాలి. సింగరేణి కార్మికుల చేత సమ్మె చేయించింది వీళ్ళు. ఉన్న బొగ్గు కూడా రవాణా కానీకుండా అడ్డుకున్నదీ వీళ్ళే. తీరా ఇప్పుడు పొలాలకు ఇచ్చేందుకు కరెంటు లేకపోతే, కరెంటు ఇవ్వకపోడానికి కారణం ప్రభుత్వమేననీ, అందుకు కిరణ్ కుమారే బాధ్యత వహించాలనీ ఈ తెవాదులు మొండి వాదన చేస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు వాదనలు చెయ్యడం మొదటినుంచీ వీళ్ళకున్న అలవాటే.
ఆ అలవాటు చొప్పునే ఇవ్వాళ బస్సుల పైన చేసిన దాడిని కూడా సమర్ధించుకున్నారు. వాళ్ళ సమర్ధనలు ఇలా ఉన్నాయి:
- ఏదో నాలుగు బస్సులపై రాళ్ళేసారంతే.. దాన్ని టీవీలవాళ్ళు భూతద్దంలో చూపిస్తున్నారు అని ఒకాయన అన్నాడు.
- ’ఉద్యమం జరుగుతున్నది కాబట్టి, కోస్తా సీమల ప్రజలు హైదరాబాదు రాకండి’ అని మరొకతడు అన్నాడు.
- ఇంకొకాయన, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండగా, ప్రైవేటు బస్సులు వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కలగదా అని అన్నాడు. ఇదే వ్యక్తి ’సింగరేణి సమ్మె జరుగుతుందని నెల రోజుల ముందే చెప్పాం.. మరి కరెంటు కోసం ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేసుకోవద్దా’ అని అంతకు ముందే అన్నాడు. తెవాదుల అడ్డగోలు, వితండవాదానికి ఇది మచ్చుతునక.
ఇంతకీ.. రాళ్ళు వెయ్యడం తప్పని ఒక్కడు కూడా చెప్పలేదు. రాళ్ళు వేసిన వాళ్లని విమర్శించలేదు. అందరూ ప్రభుత్వాన్ని విమర్శించినవాళ్ళే. సురేశ్ అని పౌరహక్కుల సంఘ కార్యదర్శి అంట, అతడు
వాళ్ళను రాళ్ళేసే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాలది తప్పని అన్నాడు. పౌరహక్కులనేవి సమ్మె చేసేవాడికే గానీ, సామాన్యుడికి ఉండవని ఈ పౌరహక్కుల కార్యదర్శి భావన కాబోలు! లేక, కోస్తా సీమల వాళ్ళకు ఆ హక్కులు ఉండవో.. !
సమ్మె చెయ్యడం తమ హక్కు అని భావించేవాడు ఆ సమ్మె వలన ప్రజలకు కలిగే ఇబ్బందులకు బాధ్యత కూడా తీసుకోగలగాలి. కానీ ఈ తెవాదులు సమ్మె చేసే తమ హక్కును మాత్రమే గుర్తిస్తున్నారు, ఎలుగెత్తి చాటుతున్నారు. దాని వలన కలిగే ఇబ్బందులకు బాధ్యత మాత్రం తీసుకోవడం లేదు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. టీవీల ముందుకు వచ్చి తమ వెకిలి వాదనను ప్రజల చేత నమ్మించ జూస్తున్నారు.
కోస్తా సీమల సామాన్యులపై మాకు వ్యతిరేకత లేదు అని చెబుతూ ఉంటారు తెవాదులు. కానీ ఇప్పుడు రాళ్ళేస్తున్నది, ఆ సామాన్యులపైనే కదా! మరి ఈ దాడులు చేసినవాళ్ళను ఎందుకు తప్పు బట్టరు?
ఇది సకల జనుల సమ్మె కాదు. సకల జనులపై సమ్మెట దెబ్బ. సకల జనుల సజల కనులకు కారణం ఉద్యమ నేతలే. వాళ్ళే ఈ దాడులకు బాధ్యత తీసుకోవాలి, ఇకపై జరక్కుండా ఆపాలి.
Posted by చదువరి (noreply@blogger.com) on October 03, 2011 04:24 PM· permalink
1. కానరాని పచ్చదనం - సకాలంలో కరెంటు అందక రాష్ట్ర వ్యాప్తంగా మెట్ట ప్రాంత రైతుల ఆవేదన
2. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ కోత విధించడంతో లింగాల మండలం శ్రీరంగాపురంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట పూర్తిగా ఎండిపోవడమే ఆత్మహత్యకు కారణమని మృతుని బంధువులు తెలిపారు. పంట ఎండిపోతుందని, అప్పులు ఎక్కువయ్యాయని రోజు బాధ పడుతుండే వాడని వారు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ కోత విధిస్తున్న విషయం తెలిసిందే.

మరొక రెండు రోజులలో కరెంట్ కోత మరింత తీవ్రం కాబోతోంది. ఎన్ని కష్టాలైనా భరిస్తాం అని గప్పాలు కొట్టకండి. భరించలేని సామాన్యులు..ఏరొజు తిండికి ఆరోజే సంపాదించుకోవలసిన కూలి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ లో సకల జనుల సమ్మె లో సింగరేణి గనుల కార్మికలు, అలాగే విద్యుత్ రంగ ఉద్యోగులు పాల్గొంటుండడం, మరోవైపు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనేక చోట్ల వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కావడం క్లిష్టంగా మారింది. హైదరాబాద్ నగరంలో తో సహా రాష్ట్రం అంతా విద్యుత్ సంక్షోభంలో పడిపోయింది.ఈ పరిస్తితిలో పంటలు ఎండిపోతుండడం కలవరం కలిగిస్తుంది. దీంతో ఆయా జిల్లాలలో రైతులు విద్యుత్ సబ్ స్టేషన్లపై దాడులు చేయడం ఆరంభమైంది. కరీంనగర్, నల్లగొండ ,ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కారు. నల్లగొండ జిల్లాలలో సబ్ స్టేషన్ పై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని వార్తలు వస్తున్నాయి. ఒక పక్క సకల జనుల సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు కూడా పాల్గొంటుండడంతో విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం కష్టం అవుతుంది.ఈ నేపధ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పట్టేలా ఉన్నందున , ఈలోగా కరెంటు సంక్షోభం నుంచి బయటపడే విషయాన్ని తెలంగాణ నేతలు ఆలోచించాలి. ప్రభుత్వం ఏమిచెప్పినా ఉద్యమాన్ని అణచి వేయడానికనో, ఇంకొకటనో అనవచ్చు. కాని ఆచరణాత్మకంగా ఆలోచించి రైతుల పంటలు ఎండకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే మంచిది. లేకుంటే తెలంగాణాతోపాటు, బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే మిగిలిన ప్రాంతాలలో కూడా పంటలు తీవ్రంగా నష్టపోతాయి.రైతు వ్యవస్థను దెబ్బతీసుకుంటే అది అందరికి నష్టం కలుగుతుంది. తెలంగాణ ఆకాంక్ష ఉండడం తప్పు కాదు.దానికోసం ఉద్యమం తప్పు కాదు.కాని ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి. ఇప్పటివరకు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపి తమ బలీయమైన కోర్కెను వెలిబుచ్చినందున , ఇప్పుడు మన వాళ్ల పంటలను మనమే రక్షించుకోవడానికి ఆలోచన చేయాలి. లేకుంటే తాత్కాలికంగా ఉద్యమ ఆవేశంలో ఎవరూ ఏమి అనకపోవచ్చు కాని భవిష్యత్తులో అందరూ విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది.
From :http://kommineni.info
Posted by John (noreply@blogger.com) on October 03, 2011 12:29 PM· permalink
----------
య మ లోకము.. యమ మహా రాజు పంచాయితీ...
చిత్రగుప్తా ఎం తప్పు చేశాడు..??
"వీడు పుట్టిన దగ్గర్నించి చదువు కోలేదు ..కష్ట పడ లేదు ..పై పెచ్చు ఎవడైనా కష్టపడి వాడి పనులు చేసుకుంటుంటే దుర్భాష లాడుతూ, వాడి పని కి అడ్డం పడతాడు. ఈమధ్య 'రైలు రోకో' చేస్తే ఆ రైలు రోకక పోతే వీడు ఇక్కడకు వొచ్చాడు స్వామీ...
యముడు : చూడ డానికి మా వాహనము దున్న పోతు లా ఉన్నాడు.. వీడిని సల సలా కాగే నూని లో..
'అగు బే..నీ ఇష్టము వొచ్చినట్లు శిక్ష వేస్తే ఇక్కడ ఎవరు పడరు.. ఎక్కువ మాట్లాడితే 'యమలోకానికి' 'త ద్ది న ము' పెట్టి పిండ ప్రధానము' చేస్తాను..'
యముడు: చిత్ర గుప్తా ఏమీ ఈ భాష..వీడెవడు ఎక్కడనించి వొచ్చాడు ?
స్వా మీ .. భారత దేశము లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో 'తెలంగాణా' అనే ఓ దిక్కుమాలిన ప్రదేశము ఉంది. అచ్చ ట ప్రజలు మంచి వారే కానీ.....ఈ మధ్య ఇలాంటి 'మతి మాలిన బెవార్సు గాళ్ళు' ఎక్కువైపోయారు మహా రాజా.. వీడి నొక్కడిని వేసే స్తె సరిపోదు, మొత్తము అందర్నీ పట్టుకొచ్చి , వొచ్చే జన్మ లో మానవులు గా కాక.. కష్ట ప డి పని చేసే ' గాడిద లు' గా పుట్టిస్తే ఆ దేశానికి మంచి ది ప్రభు..
య ము డు: ఆవస్యము..అటులనే కానివ్వుడు..
By : Kodama Simham
Posted by John (noreply@blogger.com) on October 03, 2011 05:31 AM· permalink
Encoding all symbols under the Unicode system is far from over'
Linguistic and computer experts grappled with the various challenges of making Telugu language Internet-friendly at the three-day International Telugu Internet Conference under progress here.
The task of encoding all the symbols of Telugu under the Unicode system is far from over, they felt.
Unicode Consortium president, vice-president, and chairperson of Unicode Technical Committee Lisa Moore said the consortium was encoding several Indic scripts. There were still some Telugu symbols that needed to be encoded.
Prof. Peri Bhaskara Rao of the Research Institute for the Languages and Cultures of Asia and Africa, an Institution of the Tokyo University of Foreign Studies, and chairman of the first Telugu Internet Conference outlined several problems in making Telugu a more Internet-friendly language. He said the need to drop a few symbols of the Telugu language that were “spoofable” ( used to imitate other characters) was under examination.
He said there were several problems in developing language editors, spell checker, and text-to-speech (TTS) systems for Telugu.
Prof. G. Uma Maheswara Rao of the Centre for Applied Linguistics and Translation Studies, University of Hyderabad, said developing a spell checker for Telugu was challenging because it was an “agglutinating language with a very complex morphology coupled with prolific sandhi (also known in linguistic terms as morphophonemics).
“Designing a spell checker for Indian languages such as Telugu poses many new challenges not found in English. In Telugu, inflectional elements (which include different kinds of auxiliary verbs, postpositions, particles, and case-makers) are always bound to the stem resulting in highly synthetic word forms.
The number of possible verb forms for a verb stem in Telugu, therefore, is very high running into millions, aggravating the task of the morph analyzer (of the spell checker),” he said.
A team of experts at the Hyderabad University were trying to address all these problems, he said.
Vasudeva Verma from the Search and Information Extraction Lab, IIIT-Hyderabad, outlined the efforts being made to develop a Cross Language Information Access (CLIA) in Telugu. He said that CLIA could be considered as an extension to Cross Language Information Retrival (CLIR) systems. This would help in making accessible the huge amount of information available in different languages, mostly English, to people who know only Telugu.
RICH PHONETICS
He said a team in IIIT was working on developing CLIRs in the domains of health and tourism with funds from the Government of India. CISCO systems architect Kolichala Suresh said it was good time to think about reforms in Telugu script.
He suggested inclusion of some new symbols to preserve the rich phonetics of the language. He said living languages constantly evolved and particularly at the time when technology used to write or print them changes. It is known to all that script of Telugu is rounded because palmyra leaf was used as writing material.
A few symbols were dropped and changed when typing technology came up because it did not allow horizontal staking, he said.
Courtesy: The Hindu
Posted by v_tel001 (noreply@blogger.com) on October 02, 2011 10:49 PM· permalink
The first international Telugu Internet conference began here on Wednesday. Unicode Consortium vice-president and Unicode Technical Committee Lisa Moore delivered the keynote address at the First International Telugu Internet Conference organised jointly by Andhra Pradesh Government, SiliconAndhra and Global Internet Forum for Telugu (GIFT).
Minister for Information Technology and Computers Ponnala Lakshmaiah said that Andhra Pradesh Government had become a permanent member of the Unicode Consortium. Attempts were being to develop six fonts to begin with. The Minister said that he would donate the Rs. 6 lakh needed for developing one font to be named after his family ‘Ponnala'. Principal Secretary for Information Technology and Computers Sanjay Jaju said that Andhra Pradesh Government was the only Government to become a full member of the Unicode Consortium. He said that the full membership would give the Government voting rights and a lot of space for Telugu language on the internet.
He said the Minister was the first to come forward to contribute for the development of a Telugu font. He said a unicode font for cellphone would also be developed soon.
Former Minister and honorary chairman of the conference Mandali Buddha Prasad said that internet was the only thing that could integrate the Telugus all over the world. Languages with smaller populations have made tremendous advances in the field of computers and internet. Andhra Pradesh Society for Knowledge of Networks CEO A. Amarnath Reddy said making Telugu more internet friendly would improve the chances of Telugu people getting better jobs.
Tokyo University of foreign Studies faculty Peri Bhaskara Rao and University of Hyderabad faculty memberG. Uma maheswara Rao. TV 9 CEO Ravi Prakash spoke. Several language and computer experts are presenting papers in the three-day conference closing on Friday. Chief Minister N.Kiran Kumar Reddy is scheduled to address the delegates through the internet on the closing day for 15 minutes beginning at 9.30 a.m. local time.
Courtesy: The Hindu
Posted by v_tel001 (noreply@blogger.com) on October 02, 2011 10:44 PM· permalink
Posted by nicky...!!! (noreply@blogger.com) on October 02, 2011 12:12 PM· permalink
Posted by nicky...!!! (noreply@blogger.com) on October 02, 2011 10:35 AM· permalink
Posted by nicky...!!! (noreply@blogger.com) on October 02, 2011 09:25 AM· permalink
* ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న డిమండ్ లక్ష పెట్టకుండా పోరాటాన్ని కేంద్రం ఇలాగే కొనసాగిస్తే ప్రజలు అల్లకల్లోలం స్రుస్టిస్తారు. దాన్ని ఎవరూ ఆపుచేయలేరు.
* మే నెలలోగా ఏదో ఒక నిర్ణయం జరగవచ్చు.
* పరిస్తితులు విషమిస్తే అందుకు ప్రధానిదే బాద్యత.
ఎవడో ఒక రాజకీయ నిరుద్యోగికి తెలంగాణా అంశం గుర్తు వస్తుంది. అన్యాయం ఐపొయామో అంటూ దీర్ఘాలు మొదలు పెడతాడు. లొల్లి షురూ. అంతా మామూలే.
అందుకనే తెలంగాణా వచ్చేదీ లేదూ..చచ్చేదీ లేదూ...History repeats.
English లో 'Where are you from ?' అంటారు. దీనిని మనం తెలుగులో మీది ఏఊరు అంటాము. I am from Delhi. నాది డిల్లీ. "నాది డిల్లీ" కానీ డిల్లీ నా సొంతం నా ప్రోపర్టీ అని కాదు. ఏ భాషలో ఐనా ఈ ప్రశ్న/జవాబు కు అర్ధం ఒక్కటే. కానీ తెలబానులకు మాత్రం వేరే అర్ధం. వేరే అన్వయం. They are from Telangana. Means - వీళ్లది తెలంగాణా ప్రాంతం. కానీ వీళ్ళ సొంత meaning - తెలంగాణా వీళ్ళ సొంతం. Telangana is their OWN (exclusive) property. వేరే వాళ్ళంతా సెట్లర్స్.
చెన్నారెడ్డి గాడి పైత్యం చూడండి. శాశనసభా భవనాలు ఖాళీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇస్తాడట.
వీళ్ళకు బుద్ధి చెప్పేదెవ్వరు ?
News research by : Krishna Mohan.
-----------------
A Punch By Krishna Mohan :
Q : తనతో పాటూ , మనవడిని దీక్ష లో కూర్చోబెట్టిన కచరా! ఎందుకో?!
A: 2054 తెలంగాణా వుద్యమం చెయ్యల్సింది ఈ అబ్బాయే కదా.
Posted by John (noreply@blogger.com) on October 02, 2011 08:48 AM· permalink
ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం - కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా, [...]
Posted by సౌమ్య on October 01, 2011 05:01 PM· permalink
స్వామి గౌడ్ ఏదో చూపించడానికి వస్తున్నాడనగానే, ఢిల్లీ లో ని నాయక గాణం లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. నాయకులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు గా చెదిరి పారి పోయారు. ఎప్పుడో పదేహేదో శతాబ్దం లో నాదిర్షా వచ్చినప్పుడు కూడా ఇలాంటి వింత జరగలేదు.
రాష్ట్రపతి - స్విత్జేర్లాండ్ వెళ్లి పోయారు
ప్రధాని - ముంబై వెళ్లారు
ప్రణబ్ - బెంగాల్ వెళ్ళిపోయారు
చిదంబరం - కనపడుట లేదు
ఆజాద్ - హైదరాబాద్ వెళ్లారు
ఇంక స్వామి గౌడ్ ఎవరికీ ఏమి చూపిస్తాడు?
---------
స్పోకెన్ ఇంగ్లీష కేకే ఇంట్లో ఇప్పుడే ముగిసిన తె - కాంగీయుల సమాలోచనలు. రాజీనామాలకు కొందరు నేతలు సిద్ధం. వారించిన మిగిలిన నేతలు. మళ్ళీ రేపు కలుద్దామని నిర్ణయం. ఈ సారి ఈ రోజు వారించిన నేతలు రాజీనామాలకు సిద్ధం కావాలని, ఈ రోజు రాజీనామాలకు సిద్ధమైన వారు రేపు వారించాలని అగ్రిమెంట్.
Posted by John (noreply@blogger.com) on October 01, 2011 09:00 AM· permalink
హిందూ పేపర్ లో వచ్చిన వార్త ఇది. Police on Thursday arrested a post-graduate student of Osmania University and his associate, who allegedly extorted money from two persons claiming themselves as CPI-ML Praja Pratighatana activists. Three receipt books which were in the name of CPI-ML and three mobile phones were recovered from the arrested persons, N. Venkata Mallu, 28, and V. Veeraiah, 21. The Commissioner's Task Force DCP, Ch. Ramchander, said in a release that Mallu was pursuing M.A. (Public Administration) course. Veeraiah completed B.Ed. programme and was waiting to appear for teacher selection test. Mallu and Veeraiah hail from Yepur and Bopparam villages respectively of Atmakur mandal in Nalgonda district. Mallu was actively associated with the student wing affiliated to CPI-ML Praja Pratighatana and was State Committee member of the latter for past one year. The duo allegedly extorted Rs. 50,000 from a person at Himayathnagar and Rs. 1 lakh from another person in Ramanthapur a month ago. For past 10 days, they were threatening a builder to pay Rs. 3 lakh towards party fund. “Mallu used to go to the builder, who is into construction business in Khammam, put the builder to his leader, G. Goverdhan, CPI-ML Praja Pratighatana president, through his mobile phone,” the police said. Goverdhan used to demand money from the builder and threaten the latter of dire consequences if failed to comply with. Alerted by the builder, the TF (North) team spread out a dragnet and caught the accused. They were being handed over to Banjara Hills police station for further investigation.http://www.thehindu.com/news/cities/Hyderabad/article2500077.ece
Posted by John (noreply@blogger.com) on October 01, 2011 06:31 AM· permalink
శ్రీనువైట్ల తీసిన “ఢీ”, “రెఢీ” వంటి సినిమాలు గుర్తుంటే ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు “పోకిరి” పవర్, “అతిధి” కామిడి కలగలిపితే ఇంక చెప్పేదేమీ లేదు. అయితే ఈ రెండింటిని కలిపితే వచ్చే మాస్మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రమే – “దూకుడు” అజయ్ అని ఒక హీరోగారు. సగటు తెలుగు సినిమా హీరో లాగానే వంటి చేత్తో వందమందిని మట్టి కరిపించగల మహా శక్తిమంతుడు. “మైండ్లో ఒక [...]
Posted by అరిపిరాల సత్యప్రసాద్ on October 01, 2011 12:01 AM· permalink
తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని తల్లడిల్లిపోతున్న ఒక కరుడుగట్టిన తీవ్ర తెవాది మనోగతం!
- తెలంగాణ కావాలని మేం అడుగుతూంటే ఎవడూ పట్టించుకోడేంటి? ఎంతో ప్రజాస్వామికమైన మా డిమాండును ప్రపంచమంతా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మా డిమాండు లోని సహేతుకత మాకు ఇంత స్పష్టంగా కనబడుతూంటే లోకంలో ఎవ్వడికీ కనబడదేంటి?
- ఎనకబడిపోయామని గోలపెడితే అది తప్పని నిరూపించారు తప్ప నా తెలంగాణ నాకు ఇవ్వలేదు. అన్యాయం జరిగిందని వాపోతే ఆ శ్రీకృష్ణ కమిటీ వేసి కానేకాదని చెప్పించారు తప్ప నా తెలంగాణ నాకు ఇవ్వలేదు. ఎందుకు మాపై ఇంత కక్ష?
- శ్రీకృష్ణ గాడు తప్పుడెదవని మేం ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా బూతులు తిట్టామే.. ఒక్ఖడంటే ఒక్ఖడైనా ’ఔను, నిజమే’ అని అన్నాడా ఈ లోకంలో? ఒక్కడైనా శ్రీకృష్ణను బూతులు తిట్టాడా? నా తెలంగాణ నాకు ఇచ్చేసారా?
- ఎన్నేసి బూతులు రాసాం మా కవితల్లో! కనీసం ఒక్కడంటే ఒక్కడైనా "వాహ్" అన్నాడా? మేమేమైనా చాటుమాటుగా, అర్థమయ్యీ కాకుండా తిట్టామా.. నేరుగానే తిట్టామే, అచ్చబూతులే తిట్టామే! అయినా తెలంగాణ ఎందుకివ్వరీ కొడుకులు?
- ’ఆంద్ర పెట్టుబడిదారుల’ను అమ్మ నాబూతులు తిట్టినా.. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజినా.. వాళ్ళ వ్యాపారాలను మాత్రం చేసుకోనిచ్చామే.. అయినా తెలంగాణ ఇవ్వరేంటి?
- ’ఆంద్ర నాయకులు’ తెలంగాణ ప్రజల గుండెగోసను ఎందుకు వినరు? తమ ప్రజల మాటను ఎందుకు వింటున్నారు వాళ్ళు? వాళ్ళకేం పోయే కాలం?
- ’ఆంద్రోళ్ళు’ మా గోడును వినరెందుకు? మా డిమాండుకు మద్దతు ఇవ్వడం లేదెందుకు? అమాయకుడైన తమ్ముడి గోడును పట్టించుకోరెందుకు ఆ దోపిడీదారులు, కులపిచ్చిగాళ్ళు, ఆ సన్నాసులు, ఆ వలసవాదులు?
- నా ఇష్టమొచ్చిన విగ్రహాలను నేను పడగొట్టుకుంటాను. వీళ్ళకెందుకు ఏడుపు? విగ్రహాలను పడగొట్టుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణవాడికి లేదా ఈ సమైక్య రాష్ట్రంలో? ఎందుకు మాకెవ్వడూ మద్దతివ్వలేదు ఈ విషయంలో?
- ఆంద్రోడు గడసరి అని, తెలంగాణోడు అమాయకుడనీ జవహర్ లాల్ నెహ్రూ కూడా చెప్పాడే.. అయినా మా అమాయకత్వము, ఆంద్రోడి గడసరితనమూ ఒక్క సాలెగాని క్కూడా కనబడదేంటి?
- కేంద్రప్రభుత్వం మహత్తరమైన మా ఉద్యమాన్ని ఎందుకు ఉపేక్షిస్తోంది? ఎందుకు దానికి మా ఆకాంక్ష వినబడ్డం లేదు? ఎందుకు నా తెలంగాణ నాకు ఇచ్చెయ్యదు?
- తెలుగు మీడియా మాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వదు? జనం చేత పనులు మానిపించి ఇరవైనాలుగ్గంటలూ ఉద్యమం చేయిస్తున్నామే.. ఈ మీడియా సన్నాసులు ఇరవై మూడు గంటలే మాకు కేటాయిస్తున్నారెందుకు? మిగతా గంటను ఆంద్రోళ్ళకు ఎందుకు తాకట్టు పెట్టారు ఈ తల మాసిన వెధవలు?
- జాతీయ మీడియా తెలంగాణను పట్టించుకోదెందుకు? ఎందుకు వాళ్ళు ఆంద్ర పెట్టుబడిదార్లకు అమ్ముడుబోయారు? మాకెందుకు అమ్ముడు పోలేదు? మా బ్లాక్ మెయిలుకు ఎందుకు లొంగరు?
- ఉద్యమానికి మద్దతు ఇవ్వని ఉద్యోగులను కొట్టడం తప్పా? వాళ్ళను బూతులు తిట్టడం నేరమా? మా చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్ళను ఓదార్చడం మాత్రం రైటా? ఏమిటీ పక్షపాతం? ఎందుకురా నా తెలంగాణపై మీ అందరికీ ఈ వివక్ష?
- కథల సంకలనాల్లో కూడా తెలంగాణ కవులు రచయితలను పట్టించుకోవడం లేదు ఆంద్ర కుట్రదారులు. ఎందుకు వాళ్ళు మాకు బొందపెడుతున్నారు? ఎందుకీ వివక్ష?
- చివరికి అమెరికావోడు కూడా ఈ ఉద్యమం గురించి వ్యతిరేకంగానే ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఎందుకు తెలంగాణపై అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది?
- ఆకరికి మా సొంత తెలంగాణ బిడ్డలు కూడా మా గోస పట్టించుకోరెందుకు? వాళ్ల చదువులు చెడగొట్టుకోరెందుకు? పిల్లల చదువులు చెడగొట్టి మరీ ఈ ఉద్యమం చేస్తూంటే, వాళ్ళంతా పోయి ఆంద్రలోను, కర్ణాటకలోను, తమిళనాడులోనూ చేరి చదూకుంటారా.. హన్నా!
- వికీలీకులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఎందుకున్నై? మా గోసను వాడెందుకు పట్టించుకోడు? మాకు మద్దతుగా ఏదో ఒకటి లీకు చెయ్యడెందుకు?
- ప్రపంచంలోనే అద్భుతము, అపురూపము, అపూర్వమూ అయిన మహత్తర ప్రజాస్వామిక ఉద్యమం తెలంగాణలో మాత్రమే జరుగుతూంటే బ్రూనై నుంచి బుర్కినాఫాసో దాకా ఒక్కదేశం నుంచైనా, ఒక్కడైనా, ఒక్కసారంటే ఒక్క సారన్నా ఇక్కడికి వచ్చి చూసిపోయాడా? మా ఇంటర్వ్యూ తీసుకున్నాడా? మమ్మల్ని పిలిచి వాళ్ళ టీవీల్లో చర్చ పెట్టాడా?

దేవుడా, నా గుండెచప్పుడును ప్రపంచం ఎందుకు వినలేకపోతోంది?
ఎందుకీ లోకమంతా నాకు అన్యాయం చేస్తోంది?
ఎందుకీ కుట్ర?
ఎందుకు?
ఎందుకు??
ఎందుకు దేవుడా..???
Posted by చదువరి (noreply@blogger.com) on September 30, 2011 03:43 AM· permalink
తెలంగాణా ఉద్యమానికి హార్ట్ ఉస్మానియా యూనివర్సిటీ..ఉస్మానియా విద్యార్దులు....ఒకప్పుడు విపరీతం గా రెచ్చి పొయేవారు ఉద్యమం పేరు చెప్పి...తార్నాక ..ఇంకా యూనివర్సిటి చుట్టుపక్కల దౌర్జన్యాలు...గుర్తు వచ్చినప్పుడల్లా...బస్సులు..ప్రైవేటు వాహనాలు తగలెయ్యడాలూ....పాపం నాగం గారికి "జ్ఞానోదయం" కూడా ఇక్కడి చెట్ల క్రిందనే అయ్యిందని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. సంక్రాంతికి ఊర్లు వెళ్ళిన సీమాంధ్రులను తిరిగి రానివ్వమని హుంకరించింది ఈ కుంకలే. సకల జనుల సమ్మె లో సీమాంధ్ర ఉద్యోగులు పాల్గొనక పొతే భౌతిక దాడులు చేస్తామని బెదిరించిందీ ఈ రజాకర్లే. నిరవధిక నిరాహార దీక్ష (indefinite hunger strike) ను మూడోరోజే ఆపేసిన ఘనత కూడా మన అంకుల్స్ దే.
కాని ఇక్కడ సైన్యం ఎంటర్ అవడానికి కోర్టు పర్మిషన్ వచ్చినప్పటినుండి పాపం ఉస్మానియా బాబులకు దౌర్జన్యాలు చేయడానికి చాన్స్ దొరకడం లేదు. ఏదో...రోజు రెండు మూడు దిస్టిబొమ్మలు తగలేయడంతో త్రుప్తి పడాల్సి వస్తోంది.
ఈ మద్యన హైదరాబాద్ లో ఒక రూమర్ షికారు చేసింది. పెట్రోలు బంకులు కూడా వుండవు అని. పాపం జనాలు అస్టకస్టాలు పడ్డారు ఆరోజు పెట్రోల్ కోసం( JAC - జాకో లను బూతులు తిట్టుకుంటూ ). ఉద్యమం లో వెనుకపడిపోకూడదు అని అనుకున్నారో ఏమో...వెంటనే కాపీ కొట్టారు మన ఉస్మానియా యూనివర్సిటీ అంకుల్స్. పెట్రోలు బంకులు ఒక రోజు బంద్ పాటించాలని పత్వా జారీ చెసేసారు.
వీరికి ఇపుడు సరికొత్తగా ఇంకొక ఆలోచన వచ్చింది. "ఆంధ్ర గోబ్యాక్" ఉద్యమం అట. అక్టోబర్ 2 నుంచి మద్యం షాపులు, బార్లు నిరవధికంగా బంద్ చేయాలట. ఈ "ఆంధ్ర గోబ్యాక్" కి, బార్లు మూయడానికి సంబంధం ఏమిటో..అని అడగకండి. ఏదో phrase బాగుందని వాడేసినట్టున్నారు మన అంకుల్స్. ఐనా లాజిక్ లేని ఉద్యమంలో మళ్ళీ పేర్లకు లాజిక్ అడుగుతారేమిటి ? లాజిక్ గురించి మర్చిపొండి.
ఉస్మానియా యూనివర్సిటి ... తెలంగాణా ఉద్యమానికి హార్ట్ ..పోరుగడ్డ..ఉద్యమం లో అంకుల్స్ సారీ ఉస్మానియా విద్యార్ధులదే...ముందడుగు కదా..మరి ఇక్కడ ఒక సందేహం. సకల జనుల సమ్మె లో ఉద్యోగులందరూ పాల్గొనాలికదా. తెలంగాణా వాళ్ళే కాదు..ఆంధ్రా ఉద్యోగులు కూడా సమ్మె చేయాలి లేకుంటే దాడులు అని ఫత్వా జారీ చేసి ఉన్నారు కదా..
కానీ ఇంతటి గొప్ప పోరుగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో కొంత మంది ఉద్యోగులు ప్రతి పూట క్రమం తప్పకుండా ధైర్యం గా విధులకు హాజర్ అవుతున్నారు. కానీ మన అంకుల్స్ వాళ్ళను విధులకు హాజరు కానీకుండా ఏమాత్రం అడ్డుకోవడం లేదు. వింతగా , ఆశ్చర్యం గా ఉంది కదూ ? హైదరాబాద్ మొత్తం తిరిగి ..ప్రైవేటు ఉద్యోగులను కూడా విధులకు హాజరు కాకుండా రాస్తారోఖొలు చేస్తున్న ఈరోజుల్లో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ? ఈ ఉద్యోగులు వేరెవ్వరో కాదండీ...ఉస్మానియా యూనివర్సిటి మెస్ లో మన అంకుల్స్, ఆంటీ ల కు వండిపెట్టే వంటవాళ్ళు..మెస్స్ వర్కర్లూ..వీళ్ళూ ఉద్యోగులే కదా వీళ్ళను మన అంకుల్స్, ఆంటీ లు ఎందుకు అడ్డుకోవడం లేదంటారు ? ఉస్మానియా యూనివర్సిటి లో మెస్ ఎందుకు ఇంకా మూతపడలేదు ? డాక్టర్లూ..పూజారులు కూడా సమ్మె లో వున్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ లో వంటవాళ్ళు ఎందుకు సమ్మె చేయడం లేదు ?!
---------
Question : వడిలిపోయిన కాబేజ్ లో వంకర్లు తిరిగిన చిలకడ దుంప దూరిస్తే దేనిని పోలి వుంటుంది ?
Posted by John (noreply@blogger.com) on September 29, 2011 05:12 PM· permalink
తెలంగాణ నాటకంలో యుద్ధాంకం జరుగుతోంది. నాయకులు బ్యాచ్చీలు బ్యాచ్చీలుగా విడిపోయి ఘోరంగా యుద్ధం చేసేసుకుంటన్నారు. తెలంగాణ పేరిట ఒక దొమ్మీ జరుగుతోంది. దొమ్మీలో ఎవడితో పోరాడుతున్నామో పట్టించుకోడెవడూ.. కలబడి కొఠేసుకోడమే! తెలంగాణ నాయకుల దొమ్మీలోనూ అదే జరుగుతోంది.
ఖచ్చితంగా చెప్పాలంటే.. వీళ్ళు చేస్తున్నది కొట్టుకోడం కూడా కాదు, కొట్టుకుంటున్నట్టు నటించడమే! తాము తెలంగాణ కోసం కొట్టేసుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు అనుకోవాలి. వాడికంటే నేనే బాగా పోరాడుతున్నాను అంటూ జనాన్ని నమ్మించాలి. వాడి కంటే పెద్ద తెవాదిని నేనని వాళ్ళను కమ్మెయ్యాలి -దాదాపుగా అందరిదీ అదే లక్ష్యం. ఒకడినొకడు తిట్టుకుంటారు. కొందరు కలిసి మిగతా కొందర్ని తిడతారు. అందరూ కలిసి ’ఆంద్రోళ్ళ’ను తిడతారు. విడివిడిగా ముఖ్యమంత్రిని తిడతారు. కలిసి కేంద్రాన్ని తిడతారు...
తెదేపాతోటి కాంగ్రెసుతోటీ తెరాస పోరాడుతోంది. ’మీరంతా చవట సన్నాసుల’ని తిడుతోంది. ’తెలంగాణ కోసం మేం మాత్రమే పోరాడుతున్నాం, మీరు చేతులు ముడుచుకుని కూచ్చున్నారు, లేదా పోరాడుతున్నట్టు నటిస్తున్నారు’ అని ఎండగడుతోంది. వచ్చే ఎన్నికల్దాకా తెలంగాణ రాకూడదు, యుద్ధం మాత్రం జరుగుతూనే ఉండాలి, ఈ రెండు పార్టీలను చెండాడుతూనే ఉండాలి. ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కొత్తిమీర కట్టలాగా కోసుకుని బొడ్లో పెట్టుకుపోవాలి (పంచతంత్రంలో రమ్యకృష్ణ లాగా) - ఇదీ వాళ్ళ తంత్రం! వాళ్ళ యుద్ధం తెలంగాణ కోసం కాదు, తెలంగాణ సీట్ల కోసం.
కాంగ్రెసు, తెదేపాల యుద్ధం కూడా అందుకే. కాకపోతే తెరాస లాగా సీట్లన్నిటినీ కోసుకుపోదామనే ఆశ లేదు వాళ్లకు, తమ దగ్గరున్న కొత్తిమీర కట్టలోంచి కూసిని రెమ్మలనైనా దక్కించుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంది. బతుకు పోరాటం వాళ్ళది! అందుకే తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూ, జనాన్ని నమ్మించడానికి ఆపసోపాలు పడిపోతున్నారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెదేపా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల బతుకంత దుర్భరమైన బతుకు మరోటి లేదు. వీళ్ళకు యుద్ధం చేసేంతటి సీనులేదు. కేసీయారు కొట్టే దెబ్బలను కాసుకోవడంతోనే వీళ్ళకు తెల్లారిపోతోంది. సర్కసులో జంతువుల బతుకులాంటిది వీళ్ల బతుకు. రింగుమాస్టరు కేసీయారు. ఇతడో జగత్కంత్రీ. ప్రజలంతా నావెంటే ఉన్నారు, మీరు నే జెప్పినట్టు చేసారా సరే. లేదో.. వాళ్ళ చేత బడితెపూజ చేయిస్తా అని కొరడా ఝళిపించి ఈ ఎమ్మెల్యేలు ఎంపీల చేత నానా డ్యాన్సులూ ఆడిస్తున్నాడు. డిప్యూటీ రింగుమాస్టరు కోదండరామ్ కూడా కేసీయారుకు తగినవాడే.. అదుగో చూసారా తెలంగాణ ప్రజలంతా మీ అంతు చూడ్డానికి తయారుగా ఉన్నారు అంటూ ఇంకా ఇంకా భయపెట్టేస్తూ ఉంటాడు. ఈ భయాలతో వీళ్ల బతుకు నరకమై పోయింది. పీకల్దాకా ఉన్న కోపం ఎవరిమీద వెళ్లగక్కాలో తెలీక వీళ్ళు చంద్రబాబును, సోనియాను, రాజగోపాలును, కావూరిని, ’ఆంద్ర పెట్టుబడిదార్ల’నూ బూతులు తిడుతూ తమ వంతు యుద్ధం చేస్తూంటారు.ఎవడో ఒకణ్ణి తిట్టకపోతే తెలంగాణ గురించి తాము పట్టించుకోవట్లేదని అనుకుంటారేమోనని తెలంగాణ నాయకుల భయం.
కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పనంగా దొరికాడు. ఏ ప్రతిపక్ష నాయకుడూ తిట్టనట్టుగా అతణ్ణి తిట్టేస్తున్నారు వీళ్ళు. గాజు గదిలో ఉన్నాడు కదా, ఏం మాట్టాడలేడులే అని ధైర్యం వీళ్లకి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ అంచనాలకు అందని మొండివాడు. గాజుగదిలో ఉన్నా ఎనకాడకుండా ఎడాపెడా రాళ్ళు విసురుతున్నాడు.
ఇలాంటి సంకుల సమరాల్లో ఏమరుపాటున ఉంటే ఏ మాత్రం ఊహించని విధంగా దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. (రాక్షసి తంగడి యుద్ధంలో అళియ రామరాయలు కూడా ఇలాగే దెబ్బతిన్నాడంట. ఓ ఏనుగు బెదరి, పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగి అతడు పల్లకీ నుంచి తూలి కింద పడ్డాడు. శత్రువు అతణ్ణి పట్టి, తల తుంచేసాడు). దాడి ఎటువైపు నుంచి వస్తుందని ఊహిస్తారో, ఆ దిశగా వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. కానీ అనుకోని వైపు నుంచి వచ్చేదాడి కారణంగా దెబ్బతింటారు. ఉదాహరణకు కేసీయారు, కోదండరామ్, కాంగీయులూ వేస్తున్న అస్త్రాలను జాగ్రత్తగా కాచుకుంటూ, పనిలోపనిగా తానూ కొన్ని బాణాలు వేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు. అయితే అతడేసిన బాణాల్లో ఒకటి అనుకోకుండా జైపాల్ రెడ్డికి తగిలింది. జైపాల్ రెడ్డి వెంటనే తన దగ్గరున్న ’వాయవ్యా’స్త్రాన్ని వదిలాడు. కిరణ్ గాయపడ్డాడు.
కిరణ్ పై అనుకోని దిశ నుండి మంత్రి శంకర్రావు రూపంలో కూడా దాడి జరుగుతోంది. ఇది కామెడీ దాడి.
శంకర్రావు యుద్ధం సర్దాగా ఉంటది. సినిమాల్లో క్లైమాక్సు సీన్లో సంకుల సమరాలు జరుగుతూంటాయి. ఈ సీన్లో మొత్తం సినిమాలోని పాత్రలన్నీ చేరి ఎవడి మానాన వాడు ఫైట్లు చేసేస్తూంటారు, కమెడియన్లతో సహా. హీరో ఓపక్క సీరియస్ యుద్ధం చేస్తూంటే, ఈ కమెడియన్లు కామెడీ యుద్ధం చేసి జనాన్ని నవ్విస్తూంటారు. ఈ రెండో రకం యుద్ధమే శంకర్రావుది. దొమ్మీలో శంకర్రావు పాల్గొంటున్నందుకు కారణం తెలంగాణ కాదు. అందరూ తెలంగాణ పేరు మీద యుద్ధం చేసుకుంటూంటే, శంకర్రావు మాత్రం...
నా భద్రతకు ప్రమాదముంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రేపు నాకేమైనా అయితే ముఖ్యమంత్రిదే బాధ్యత/ముఖ్యమంత్రి నాతో పలకటం లేదు/నేను పుట్టిన్రోజు గ్రీటింగ్స్ చెబుదామని ఫోను చేసినా తీయలేదు,.. ఈ బాపతు రాళ్ళు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
సందట్లో సడేమియాలు కొందరుంటారు. దొమ్మీల్లో దూరి తమ పాత కక్షలను తీర్చేసుకుంటూంటారు. ఈ దొమ్మీలో కూడా సొంత కారణాలతో దూరి కొఠేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ఉత్తమ ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెసును వదిలి ఎట్టాగూ బైటికి పోయేవాడే ఇతడు. తన సొంత కారణాల కోసం కాకుండా తెలంగాణ కోసం బైటికి పోతే జనంలో హీరో అయిపోతాను గదా అని అతడి ఎత్తు లాగుంది. అందుకే ఈ దొమ్మీలో దూరిపోయాడు. ఎడాపెడా కొట్టేస్తున్నాడు.
అందరికంటే తెలివైన యోధుడు చంద్రబాబే! అసలు దొమ్మీకే వెళ్ళలేదు. కానీ ప్రతివాడి నోటా అతడి మాటే. కేసీయారు దగ్గర్నుండి నాగం దాకా అందరూ అతణ్ణే తిడుతూంటారు. ఎన్ని తిట్ల కంత పరపతి! చంద్రబాబు కొద్దిగా కృష్ణుడి టైపు.. నా సైన్యాన్ని రెండు భాగాలు చేసాను.. ఒకభాగాన్ని తెలంగాణకు, రెండో దాన్ని కోస్తా సీమలకు ఇచ్చేస్తున్నాను. నేను మాత్రం
ఏ వైపునకున్ చేర, నాయుధమున్ ధరింప, అని నిక్కముగా ’రెండు ’పట్ల ఊరకే చూచువాడ అంటూ అటో కన్ను ఇటో కన్నూ పడేసి నెట్టుకొచ్చేస్తున్నాడు.
ఈ దొమ్మీ రేపుతున్న దుమ్ములో తెలంగాణ సామాన్యుడు ఎవరికీ కనబడ్డం లేదు. అతడికీ ఏమీ కనబడుతున్నట్టు లేదు.
Posted by చదువరి (noreply@blogger.com) on September 29, 2011 11:10 AM· permalink
కారు దొర పోద్దుగాలనే లేసిండు. తూ నీ అవ్వ, రాత్రి తాగింది దిగలే పేయి నోస్తున్నది అనుకున్నడు. పెండ్లం చాయ్ డిస్క రాలె. ఏందే నీ యమ్మ చాయ్ ఏడ అన్నడు. నేను సకల జనుల సమ్మేళ బోయిన. చాయ్ లేదు తియ్ అన్నది.
కారు దొర తిట్టుకుంట దఫ్తర్ బోయిండు. గాడ చంద్రసేఖరన్న కత్తులు నూరతా వున్నడు. ఏందిరా ఇది అన్నాడు. ఆంధ్రోల్లను వూచ కోత కోయనీకి అన్నాడు. తూ నీ అవ్వ, ఆంధ్రోల్లు డబ్బులియ్యకుంటే అడుక్కు తినాలిరా కొడకా అన్నడు దొర.
Courtesy : Krishna Mohan.
My Punches :* సమ్మెకు లాల్సలామ్
తెలంగాణ ఏర్పాటే ముగింపునకు డెడ్లైన్
మేం తలుచుకుంటే విమానాలూ ఎగరవు
ఖమ్మం పోరుగర్జనలో కోదండరాం
ఉపవాసం ఉండి.. ఉద్యోగులను కాపాడుకుంటాం: నాగం
న్యూడెమోక్రసీ సభ విజయవంతం
విమానాలను ఎలా ఆపుతారో అని సందేహం వచ్చిందా......సింపులండీ.....నాగం విమానం లో ఎక్కి కూచుంటాడు..అంతే.....
* తెలంగాణ రైతులకు వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాలని మహబూబ్నగర్ ఎంపీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డికి లేఖ రాశారు.
నీకు వచ్చిన వైరల్ ఫీవర్కి ముక్కు పాడయిందా ముక్కుదొరా....ఇలాంటి సలహాలిస్తున్నావ్ ? అధికారులు సమ్మెలో వున్నారు కదా ..విత్తనాలు ఎక్కడినుండి వస్తాయి ?! ఐనా తెలంగాణా వచ్చాక వడ్డీ తో జీతాలిస్తాను అని ఉద్యోగస్తులకు చెప్పావు కదా...అలాగే రైతులకు కూడా చెప్పు..తెలంగాణా వచ్చాకా వడ్డీతో విత్తనాలిస్తాను..వడ్డీ తొ పండిచండీ అని..సమ్మె ను ఎందుకు రైతుల కోసం డిస్ట్రబ్ చెయ్యడం ?
Posted by John (noreply@blogger.com) on September 29, 2011 06:03 AM· permalink
ప్రపంచం మొత్తానికి నలుపంటే నలుపే, తెలుపంటే తెలుపే. కానీ తెవాదనాయకులు అబద్ధాల జీవులు కాబట్టి, వాళ్ళు తెలుపంటే నలుపనీ, నలుపంటే మరోటనీ మనం అర్థం చెప్పుకోవాలి. కోస్తా సీమల ప్రజలను బూతులు తిట్టి, తరవాత "అబ్బే అది తిట్టడం కాదు. మా బాసే అంత. మేం గట్టనే మాట్టాడుకుంటం" అని చెప్పేవాళ్ళు. ఈ బాపతు భాష్యాలను ఇప్పుడు ఉద్యమంలో చాలా ప్రభావశీలంగా ఆచరణలో పెడుతున్నారు కోదండరామ్ సారు.
ప్రొఫెసరు సారు, ఉద్యమాన్ని ఇక మిలిటెంటు పంథా తొక్కించాలి అంటూ వ్యాఖ్యానించారు మొన్నామధ్య. తెవాదులు తల పంకించారు. మిలిటెంటు ధోరణా అని తెవాదులు కానివాళ్ళు ఆశ్చర్యపోయారు. తెవాద నాయకుడు ఈసారి కూడా తమకే ప్రత్యేకించిన కొత్త అర్థం చెప్పారు.. మిలిటెంటు అంటే తీవ్రతరమైన అహింసా పోరాటం/సహాయ నిరాకరణ అంట. అర్థం కానివాళ్ళకు ఇంకో జెర్కిచ్చారు సారు -
’అసలు గాంధీ చేసిన దండి సత్యాగ్రహం కూడా మిలిటెంటు పోరాటమే’ అని గాంధీని కూడా తన తెవాదం లోకి లాక్కున్నారు. తెవాద ప్రొఫెసరు గారు పైకి చెబుతున్నది ఏమైనప్పటికీ, అసలు అర్థమేంటో వారి అనుచరులకు బాగానే తెలుసు.
వెన్వెంటనే ఆయన శిష్యరేణువులు మిలిటెంటు అహింసను ఆచరణలో పెట్టేసారు కూడా.
తెవాద నాయకులు, వారి అనుచరగణమూ మొన్న రవాణా శాఖ ఆఫీసుకు పోయి, అక్కడ అధికారులను బూతులు తిట్టారు. తెవాది రౌడీ ఒకడు ఒక అధికారిని కొట్టాడు కూడా. చాటుగా మాటేసి కొట్టేందుకు ఈ బాపతు అరకప్పు చాయ్ రౌడీలను వెంట తీసుకుపోతూ ఉంటారు తెవాద నాయకులు.
మరసటి రోజున (నిన్న) దెబ్బలు తిన్న అధికారిని పరామర్శించడానికి లగడపాటి రాజగోపాల్ వెళ్తే, ఆ మూక మళ్ళీ వెళ్ళారు. గందరగోళం సృష్టించారు. హరీష్ రావు ’పోలీసు ఆఫీసరు స్టీఫెన్ రవీంద్ర నా చేతులకు బేడీలు వేసి తీసుకుపోతానని అన్నాడు’ అంటూ ఆరోపించాడు. నమ్మే మాటలేనా అవి? రాజకీయ నాయకుల మాటలు నమ్మదగ్గవి కావు. తెవాదుల మాటలు అసలే నమ్మదగ్గవి కాదు. హరీష్ రావు తెవాద రాజకీయనాయకుడు - ఇక ఇతడి మాటలనా నమ్మేది!!?
హరీష్ రావు ఈ మాటలు చెప్పిన కాసేపటికే, మధు యాస్కీ కెమెరాల ముందు మాట్టాడుతూ రాజగోపాలును తిట్టాడు. ’నా కొడుకును తంతం’ అని అన్నాడు.ఇది టీవీల్లో వచ్చింది. మరో తెవాద రాజకీయ నాయకుడి ప్రవర్తన ఇది.
మరి కాస్సేపటికి లాయర్ల వంతు - రాజగోపాలు పరామర్శను నిరసిస్తూ ధర్నా చేసారు. వీళ్ళను అరెస్టు చేసి తీసుకుపోతూంటే లాయర్ల నాయకుడు విలేఖరులతో అంటున్నాడు. ’ఆణ్ణి హైదరాబాదు కాదు, తెలంగాణ పొలిమేరల అవతల దాకా పారదోలుతం’ అని.
ఇదీ తెవాద నాయకుల ప్రవర్తన! దుష్ప్రవర్తన వీళ్ళ ట్రేడ్ మార్కు. బూతులు వీళ్ళ అధికార భాష (ఒక బ్లాగులో ఒక వ్యంగ్య వ్యాఖ్య చూసాను - ’మా తెలంగాణ కోటి బూతుల వీణ’ అని. అతికినట్టు సరిపోతుంది ఈ తెవాద నాయకులకు). వీధుల్లో పడి అడ్డొచ్చినవాళ్లను కొట్టడం వీళ్ళ సంస్కృతి.
ఇదంతా చూసాక, సామాన్యుడికి అర్థమైంది మిలిటెంటు అహింస అంటే ఏంటో!
కోదండరామ్ గారూ.., ఇదేనా తీవ్రతరమైన అహింసా పోరాటం!?గురూజీ
తీవ్రతరమైన అహింస చెయ్యమంటే.. వీళ్ళు హింసను తీవ్రతరం చేసారు. ఇన్నాళ్ళూ మాటల్లోనే ఉన్న హింసను మరింతగా పెంచడమే కాకుండా చేతల్లోకీ దిగారు. గురువుగారు మిలిటెంటు పోరాటం చెయ్యమంటే వీళ్ళు
"అమిలిటెంటు" పోరాటం చేస్తున్నారు. మిలిటెంటుకు ఆయన పైకి చెప్పింది తప్పుడు భాష్యమని వాళ్ళే తేల్చి చెప్పేసారు. ఆచరణ మాత్రం అసలైన అర్థంలోనే చేస్తున్నారు. ఇకనుండి కోదండరామ్ చెప్పే విషయాలకు జాగ్రత్తగా అర్థాలు వెతుక్కోవాలి మనం.
తెవాదుల ఆస్థాన అబద్ధాల సామ్రాట్టు, ఇంకో ఆచార్యవర్యుడు,
ప్రొఫెసరు వక్రవాణి ఈమధ్య కొత్తగా మళ్ళీ విషం కక్కాడు: "కోస్తాలో ఒక జిల్లాలో కొద్ది మంది రైతులు సాగుసెలవు ప్రకటించి బ్లాక్ మెయిలు చేస్తే పరుగెత్తుకుంటూ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది ఈ ప్రభుత్వం. కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంటే మాత్రం పట్టించుకోవడం లేదు", అని అన్నాడు. అక్కడి ప్రజలు సాగు మానేసి నిరసన తెలిపితే అది బ్లాక్ మెయిలంట. వీళ్ళది మాత్రం ప్రజాస్వామిక ఉద్యమమంట!!! (వీళ్ళ ప్రజాస్వామిక ఉద్యమపు సొంపు నిన్నా మొన్నా చూసాం). ఈ ప్రొఫెసరు అవాకులు చెవాకులకు అంతు లేకుండా పోతోంది.
.............................
ప్రశ్న: అధ్యక్షా, రవాణా శాఖ అధికారిని కొట్టినవాడి మీద ఏం చర్య తీసుకున్నది ఈ ప్రభుత్వం?
ముఖ్యమంత్రి: మేం చవటాయిలం కాబట్టి, చర్య తీసుకునే సత్తా మాకు లేదు కాబట్టి, ఈ ప్రశ్నకు ఆస్కారమే లేదు.
Posted by చదువరి (noreply@blogger.com) on September 29, 2011 05:20 AM· permalink
నాకు చాలా నచ్చిన ఒక POEM...
Time and distance have erased, The things I wished anew, And now I find myself alone, Though I am here with you.
What good is love, that does not touch, What good is love, that gives you pain. What good is love, that makes you run, And makes you lost out in the rain.
I traveled to another world, Out far beyond the one we knew, I thought that I could live again, And now I find I'm back with you.
But what of hearts that beat as one, And what of passion and embrace, Is it too much to ask of you, To make these tears of mine erase.
Too painful this - to journey back, To times of love and laughter free, The times we lay together with A sense of you , a sense of me.
So now, I journey on alone, Forever wandering, in my thoughts, And I shall ask you once again, What good is love. |
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 28, 2011 04:40 PM· permalink
To: TechNICAL Support
Dear Sir,
Last year I upgraded my system from Girlfriend 7.0 to Wife 1.0 and noticed that the new program began creating problems within the system processing and that took up a lot of space and valuable resources.
Wife 1.0 installs itself into all other programs and launches during system initialization, where it monitors all other system activity.
Applications such as Girlfriend 3.2 and Saturday Football 5.0 no longer run, crashing the entire system whenever selected :(
I cannot seem to keep Wife 1.0 in the background while running my other favorite applications. Whichever module or software I enter, only Wife 1.0 seems to run and nothing else.
I am thinking about going back to Girlfriend 7.0, but the uninstall from Wife 1.0 to Girlfriend 7.0 does not work on this program. Can you help me, please!!!
Thanks
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 28, 2011 04:25 PM· permalink
Every time you don't follow your inner guidance, you feel a loss of energy, loss of power, a sense of spiritual deadness.
నాకు ఒక అలవాటు ఉంది... ఏదయినా చెయ్యాలి అనుకుంటే ఎలాంటి obstacles ఉన్నా.. నా వల్ల కాకపోయినా పక్క వారి వల్ల ఆ పనికి break పడాల్సిన situation వచ్చినా నేను పట్టించుకోను,,, for sure నేను అనుకున్నది చేస్తాను..... ( దాని వల్ల ఇంకోడు సచ్చిపోడు అని నాకు అనిపిస్తే :p )
అలాంటి attitude తో నష్టం రావచ్చు ... కానీ రేపు ఎవరో చెప్పినది చెయ్యటం వల్ల or నచ్చినది చెయ్యలేక పోయాం అన్న ఫీలింగ్ వల్ల కలిగే torture కన్నా ఇది చాలా బెస్ట్....... !!!
మనం ఇష్ట పడ్డ fields లో... మనం ఒకసారి loose అయినా మనం దానిని చాలా sportive గా తీసుకోగలం.. ఎందుకంటే అది మన decision ... మనం మనకు నచ్చి ఆ పనిని చేసాము... సో పెద్దగా అంత బాధ రాదు... :)
మన goals ,మన thoughts ఎప్పుడూ పక్క వాళ్ళ వల్ల influence అవుతాయి కదా...... !!
సినిమా చూడాలి అన్న చిన్న thought నే example గా తీసుకుంటే , పక్క వాడు బాలేదు అంటే డ్రాప్ అయ్యిపోతాము....
డార్లింగ్.. తనకు ఉన్నట్టు నీకు ఉండాలని లేదు, తనకు అయినట్టు నీకు అవ్వాలని లేదు... :) ఒక 1 % లక్ ఫాక్టర్ కలిసి వస్తే నీకు అంతా మారచ్చు....నేను అదే అనుకుంటాను ... :)
ఓహ్.. ఇప్పుడు నాకు ఆ 1 % లక్ లేదు అని మీకు మీరే డిసైడ్ అయ్యి statement ఇవ్వకండి... "నేను ఎప్పుడూ unlucky ,, నా జీవితానికి సుడి లేదు అని :P "
మనం ఏదో చేస్దాము అనుకుంటాము , వాళ్ళు ఇంకేదో advice ఇస్తారు.. లేకపోతే risks గురించి చెప్పి... కొంచెం భయపడతారు .... మనం ఇంక ఆ సాహసం మనకెందుకు అని lite తీసుకుంటాం :))
జనాలందరికీ చెప్పేది ఒక్కటే.. ఎవరయినా కొంచెం కొత్త పని స్టార్ట్ చేస్తే encourage చేసేటట్టు ఏది అయినా చెప్పండి... అంతే కానీ ఆ ఫీల్డ్ లో మీరు expert అన్నట్టు... ఇది బాగోదు అది బాగోదు అని భయ పెట్టకండి... !!!
ఇలా అవుతాయి వద్దు అని చెప్పటం లో గొప్పతనం లేదు.. ఇలా అవుతది కాబట్టి అయినప్పుడు అలా చెయ్యి... అని చెప్ప గలిగే stage లో మీరు ఉండగలగాలి....అప్పుడే ఇంకొకడిని influence చేసి హక్కు మీకు ఉంది :) !!!
p .s : నా కజిన్ film institute లో టెక్నికల్ కోర్సు చేస్తాను అంటుంటే.. జనాలు ఆ ఫీల్డ్ లో వందేళ్ళు ఉన్నట్టు వద్దు.. mba ,mtech కాకుండా ఇలాంటివి ఏంటి అని ఎవరికీ తోచింది వాళ్ళు చెపుతున్నారు... సో నాకు ఈ పోస్ట్ రాయాలి అనిపించింది... :)
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 28, 2011 04:26 AM· permalink
| “There are always two choices. Two paths to take. One is easy. And its only reward is that it's easy.” |
I hate choice .. :( భలే చిరాకు గా ఉంటది కదా ఏదయినా రెండు ఇష్టమయిన వాటిల్లో ఒకటి చూసుకోండి అంటే..... :)
అసలు ఈ options కనిపిస్తే మనం మన decisions ని సరిగ్గా తీసుకోలేము.... backup గురించి ఎప్పుడూ ఆలోచిస్తాము...... !!!
అమ్మాయిలు పొద్దున్న లేచి నప్పటి నుండి... "ఇదా అదా.." అని మొదలు పెడతారు.. డ్రెస్ నుండి షూస్ దాకా :P ఈ విషయం లో అబ్బాయిలు నయ్యం ఏమో... కానీ మాకు experience బాగా ఉండటం వల్ల మంచి option ని opt చేస్తాము :P
మొన్న ఒక ఫ్రెండ్ fb స్టేటస్ చూసాను... "ఈ మధ్య జనాలు బాగున్న వాళ్ళని చూడట్లేదు బాగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నారు అని... :P
well మనీ పార్ట్ relation లో ఎంత వరకు ఉంటుంది.... ? నిజం చెప్పాలి అంటే బానే ఉంటుంది... టైం తో పాటు సింక్ అవ్వక పోతే అప్పుడు ప్రైమరీ అనుకున్న constraint (మనీ) సెకండరీ అవుతుంది..... అమ్మాయిలు ఎప్పుడూ financial సెక్యూరిటీ కోరుకుంటారు అంట...... !!!
money ని earn చెయ్యటం ఎప్పుడూ చాలా ఈజీ.. కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం....:) అలానే ట్రూ లవ్ కూడా..... ఒక నిమిషం లో we can love a guy /girl ఆ relation ని ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అంటేనే కష్ట పడాలి..... !!!
నాకు తెలిసిన ఒక ఆయన.. "డబ్బులు దేమి ఉంది కుక్కని కొడితే వస్తాయి" అనే వారు ... ఆ phrase కి అర్ధం ఏంటో ఇప్పటికి నాకు అర్ధం కాదు... :P
ఆ technique ఏంటో తెలిస్తే బావుండు ... మా కాలనీ లో బోల్డు కుక్కలు ఉన్నాయి :P
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 26, 2011 06:27 PM· permalink
హమ్మయ్యా... వీళ్ళ 48 hours strike అయ్యిపోయింది.... అసలు వీకెండ్ కోసం వారం అంతా వెయిట్ చేసే నా లాంటి జనాలకి ఎంత కష్టం వచ్చిందో... :( ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా....
పొద్దున్న .. "IT ఉద్యోగులారా స్పందించండి అని.. ఏవో స్లోగన్స్ ఇస్తున్నారు అంట... హాలిడే వస్తే భలే బావుండు.... :) స్కూల్ కన్నా దారుణంగా ఉంది నా ట్రైనింగ్ .... అక్కడ చదవడం మన ఇష్టం.. ఇక్కడ చదివేది కూడా వాళ్ళ ఇష్టం :P
మా tech lead మంచి ఆయన.. తెలుగు యే... ఈ తెలుగు అంటే గుర్తు వచ్చింది... మొన్న parlour కి వెళితే... ఆవిడ ఫస్ట్ అడిగిన ప్రశ్న "మీరు తెలుగు యేనా???" అని..
అవను అని అనేసరికి ఆ అమ్మాయి ఆనందానికి హద్దు లేదు... ఇక్కడ maximum north indians వస్తున్నారు ... అని ఒక అరగంట వాగుతూనే ఉంది... :)
నా పేరు అడిగింది.. బావుంది అని అంది.... " నా పేరు xxxxx నా age 24 అని ముందే చెప్పేసింది.. ఎక్కడ పెద్ద ఆవిడ అని అనుకుని ఆంటీ , ఓర అక్క అంటామని ఏమో :P :)) "
మాట్లాడితే మాట్లాడింది.. మాటల్లో పడి నా haircut ఏ విధంగా చేస్తుందో అని భయ పడ్డా కాని...బాగా చేసింది...
ఆ అమ్మాయి ఊరు ఆనందపూర్ అంట.. నేను హైదరాబాద్ లో ఏదైనా ప్లేస్ అనుకున్నాను... కాదు "రాయలసీమ" అని అనింది ... చెప్పేటప్పుడు ఎంత గర్వం ఉందో ఆ అమ్మాయి మాటలలో... :)
ఎవరి ఊరు అంటే వారికి ఈ మాత్రం ఉంటుంది కదాఎలాగయినా... నెల్లూరు వాళ్ళల్లో ఈ ప్రాంతీయ అభిమానం ఒక రేంజ్ లో ఉంటది నాకు తెలిసి...................!!!
మనిషి ఏమి లేకుండా అయినా ఉండ గలడు కాని... మాట్లాడకుండా definite గా ఉండలేడు :))
“Good communication is as stimulating as black coffee, and just as hard to sleep after."
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 26, 2011 06:36 AM· permalink
భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా. ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం. కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే… పరిచయమున్నవాళ్ళు అయితే… బాగా కావలసినవాళ్లైతే… మనం ప్రేమించినవాళ్లైతే… ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు [...]
Posted by K మహేశ్ కుమార్ on September 25, 2011 04:58 PM· permalink
శ్రీరామరాజ్యం’… ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. బాపు-రమణల కాంబినేషన్లో చివరి చిత్రం కావడం, బాలకృష్ణ-నయనతార సీతారాములుగా నటించడం…ఇళయరాజా స్వరాలందిస్తున్న తొలి పౌరాణిక సినిమా కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సినిమాను ఇప్పుడు హాట్ టాపిక్గా మార్చాయి. అంతకన్నా మించి తెలుగులో దాదాపు 15 ఏళ్ల తర్వాత 1996 నాటి శ్రీకృష్ణార్జున విజయం తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రంగా కూడా ఈ సినిమా ఆసక్తిని సృష్టిస్తోంది. ఇదే [...]
Posted by మామిడి హరికృష్ణ on September 23, 2011 01:36 PM· permalink
నేతి బీరకాయలో నేయి ఉంటుందా? పులిహోరలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట… అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట…‘తెలుగు భాష [...]
Posted by మామిడి హరికృష్ణ on September 23, 2011 01:29 PM· permalink
తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011 [...]
Posted by మామిడి హరికృష్ణ on September 23, 2011 01:19 PM· permalink
పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ [...]
Posted by K మహేశ్ కుమార్ on September 22, 2011 12:55 AM· permalink
You have brains in your head.You have feet in your shoes.
You can steer yourself in any direction you choose.
You're on your own.
And you know what you know.
You are the guy who'll decide where to go
sleep mode లో ఉన్న మన బ్రెయిన్ ని stimulate చెయ్యటమే కష్టం... ఆ phase దాటేయ్య గలిగితే... all happies :P
ఒక వర్క్ వల్ల experience వస్తే .. ఇంకో వర్క్ చెయ్యటం వల్ల కాష్ సంపాదించ గలగచ్చు.. బట్ cash ఎప్పుడూ experience ని ఫాలో అవ్తుందని మర్చిపోకండి :)
The man who will use his skill and constructive imagination to see how much he can give for a dollar, instead of how little he can give for a dollar, is bound to succeed. ..
పైన statement చెప్పింది నేను కాదు.. హెన్రీ ఫోర్డ్.... :) :P
ఒకటి ఎప్పుడైనా observe చేసారా ఒక source నుండి మనీ రావటం స్టార్ట్ అయితే.... మనం expect చెయ్యని విధంగా వేరే చోట నుండి కూడా ఫ్లో ఉంటుంది....
He that wants money, means, and content is without three good friends.
మన ఫ్రెండ్స్ మనీ కలిపించే ప్రతీ luxury ని compensate చెయ్యగలుగుతారు...... ఇంకా వాటి కన్నా ఎక్కువ happiness ఇస్తారు కాదంటారా.... !!!
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 21, 2011 07:41 PM· permalink
ఒక chocolate తింటు నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాము ... ఓన్లీ cacao సీడ్స్ మనకు నచ్చావు కదా..,, ,తేనె ని చాలా మంది ఇష్ట పడతారు కాని అది తయ్యారయ్యే విధానం తెలుసుకుని మనం దానిని ఇష్టపడకపోవచ్చు....!
ప్రతీ వస్తువు/మనిషిని మన తో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి,.. అంతే కానీ past చూడకూడదు... కొన్ని తెలుసుకోవడం వల్ల బోల్డు enjoyment మనం మిస్ అవుతాము...
హనీ లోని తియ్యదనం తెలీదు, chocolate లోని taste కూడా తెలీదు..... !!!!
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మనం మన బ్రెయిన్ లోని ఆలోచనలకు చెందిన వాళ్ళమా లేక టచ్, సెన్సెస్ తెలిసిన physical వరల్డ్ కి సంబంధించిన వాళ్ళమా అని.... :)
ఒకరి nature గురించి pre -determined opinion పెట్టుకునే అలవాటు ఉంటే .. come out of that .... !!!
ఎందుకు అంటే మీతో ఉన్నట్టు అందరితో ఉండకపోవచ్చు, అందరి తో ఉన్నట్టు మీతో ఉండకపోవచ్చు...... !!
మీ పరిధి దాటి ఆలోచించండి అంటారు కొంత మంది... మీరు దాటి ఆలోచించక్కర్లేదు ఆ పరిధిలోనే ఇంకో direction లో ఉండి ఆ మనిషిని/situation ని చూడండి....
ఎందుకు అంటే మనది కాని సర్కిల్ లో మనం ఎప్పుడూ comfortable గా ఉండలేము.... ఒకవేళ ఉండగలిగినా ఎక్కువ రోజులు ఉండలేము.. అది మాటర్.... !!!
డార్లింగ్ సంగతి ఏంటి అంటే.. లైఫ్ లో ఎంజాయ్ చేసే moments చాలా తక్కువ .. ఆ moments అన్నీ పక్క వాళ్ళని అర్ధం చేసుకోవటానికే వేస్ట్ చేస్తే.. వాళ్ళతో కలిసి ఆనందంగా ఉండటానికి టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పు.... అసలే 2012 ,2013 అని ఎవరికి ఇష్ట వచ్చింది వాళ్ళు చెపుతున్నారు :P!!
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 17, 2011 05:22 PM· permalink
An aphorism is never exactly true.It is either a half-truth or a truth and a half.
~Karl Kraus, Sprüche und Widersprüche, 1909
aphorism (sayings) నిజమే.... కదా కొన్ని quotes మనం చదువుతుంటే మన emotions ని వాళ్ళు తెలుసుకుని మన కోసమే రాసారేమో అనిపిస్తుంది.... :))
A concise, clever statement you don't think of until too late.
:):) జీవితం లో అవ్వాలసింది ... అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటి జోలికి మనం వెళ్తాము... వాటిని implement చెయ్యాలిసిన అవసరము పెద్ద ఉండదు... అప్పుడు... :P
పక్క వాడికి చెప్ప డానికి పనికి వస్తుంది... వాళ్ళు కుడా పెద్దగా use చేసుకోరు అనుకోండి,,, అది వేరే సంగతి.... !!!
ఈ విధంగా ఇలాంటివి చదవటానికి మాత్రమే పనికి వస్తాయి అన మాట....
ఒక్కోసారి... oscar wilde , shakespeare లాంటి వాళ్ళు.. కి twitter accounts ఉంటే ఏం రాసే వాళ్ళా ... !!అనిపిస్తది నాకు :))
అన్నీ అక్కడ రాసేసాక ఇంక రాయటానికి ఏమి లేక.. బుక్స్ రాయటం మానేసే వాళ్ళేమో... :)
God is great అందుకే వాళ్ళని ఇప్పుడు generation లో కాకుండా అప్పుడు పుట్టించాడు... :P
anyways .... ఎంజాయ్ ది వీకెండ్......................... !!!!!!!!!!!!
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 17, 2011 09:19 AM· permalink
ఈ సినిమా గురించి ఇదివరలోనే నవతరంగంలో రెండుసార్లు రాసారు. కానీ, నేను చెప్పుకోవాల్సింది కూడా కొంత ఉందని… ఈ సినిమా మన తెలుగు కథ “మిథునం” ఆధారంగా తీసారు. ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకుడు. మిథునం కథ నేను చదివి కొన్నాళ్ళైంది. కనుక, వాక్యాలు అవీ యథాతథంగా గుర్తు లేవు. దాని వల్లనే కాబోలు, ఏ విధమైన ప్రిజుడిస్ లేకుండా ఈ సినిమా చూడగలిగాను అని నాకు అనిపించింది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నవతరంగం తెరిచి ఈ [...]
Posted by సౌమ్య on September 17, 2011 08:23 AM· permalink
మీ సంగతి నాకు తెలీదు కానీ.. నాకు మాత్రం చలి కాలం లో icecream తినాలి అనిపిస్తది... జలుబు ఉన్నప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది .. అర్ధ రాత్రిళ్ళు మాత్రమే తల స్నానం చెయ్యాలి అని పిస్తది ,, :P
తేడా... అనుకున్నా.. కానీ నాలాంటి బోల్డు మంది జనాలని చూసాక.. తప్పు లేదు,,, మిగతా వాళ్లకి ఇలాంటి వాటిల్లో ఆనందం తెలీదు అని డిసైడ్ అయిపోయా,, :P
అదేంటో.. ప్రపంచం లో మనం చేస్తున్న తేడా పని.. మనం ఒక్కళ్ళమే చేస్తే.. భయ పడతాం కానీ కొంచెం, మనకు ఒక నలుగురు అయిదుగురు తోడు అయితే.. ఇంక ఎక్కడ ఆగుతాం చెప్పండి... :)
ఇప్పుడు నేను kerchief పట్టుకుని ఈ పోస్ట్ రాస్తున్నా... :)
జలుబు నా బెస్ట్ ఫ్రెండ్... సో దాన్ని ఏమి అనను.. ఒక పది రోజులు నా దగ్గరికి రాకపోతే ఎక్కడ లేని బెంగ వస్తుంది... :)
జనాలు రోగాలను కూడా ఫ్రెండ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు అనుకుంటున్నారా ... :P
ఇష్టం లేని వాటి గురించి. తిట్టుకోవడం వల్ల ఇంకా చిరాకు ఇంకా పెరుగుతుంది ... సో కష్టం అయినా కొంచెం పోగుడుకుంటే వాటి మీద ఉన్న చిరాకు తగ్గుతుంది,,,, ఈసారి నువ్వు జలుబు,జ్వరం నా దగ్గరికి రమ్మన్నా రావు... :P
ఆరే ఐడియా పని చేస్తుంది డార్లింగ్... నిజంగా.... :)
నా సంగతి అంటే చెప్పా కదా.. "స్పెషల్ సెక్షన్ అఫ్ పీపుల్... " కి ప్రెసిడెంట్ ని.... :P
నాకు motivational బుక్స్ చదవడం ఇష్టం ఉండదు... ఇంకొకళ్ళు మన లైఫ్ perfect గా ఎలా lead చెయ్యాలో చెప్తే నేను ఎందుకు వినాలి.. నా లైఫ్ ఇలానే నాకు తోచినట్టు.. పెన్సిల్ తో రాసుకుంటా,,, :)
కానీ ఈ మధ్య వాళ్ళ లాగే మీకు చెపుతున్నా కదా.... :P ఇలా ఉండండి అలా చెయ్యండి అని... !!!
డార్లింగ్... సంగతి ఏంటి అంటే... అలాంటి బుక్స్ చదివే టప్పుడు .. or వినేటప్పుడు ఇంకోడు రాసాడు/చెపుతున్నాడు అన్న ఫీలింగ్ తో చదవకండి, మీరే మీకు చెపుతున్నారు అనుకోండి.... :))
మనం మన కన్నా ఎక్కువ ఎవరి మాట వినలేము...
. హే ...ఊసరవిల్లి లో సాంగ్ విన్నారా.. "నేనంటే నాకిష్టం"
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 16, 2011 09:45 PM· permalink
లైఫ్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి.... అవి వాటి అంతట అవి అవి అయితేనే దాని లో ఉన్న ఆనందం మనకు తెలుస్తుంది...like love ,ఫస్ట్ కిస్, టైం కూడా తెలియనివ్వని బెస్ట్ ఫ్రెండ్స్ batch !!!
వీటి కోసం మనం ఎప్పుడూ వెయిట్ చెయ్యకూడదు... "let somethings to happen naturally ... !!!"
కొన్ని వాటిని వెనకాల పడి సాధించు కునే కంటే... మనం అడగకుండా అవి మన దగ్గర వస్తే భలే అనిపిస్తాయి కదా.... ,,
నేను అయితే కావాలనుకున్నవి నేను ఏమి చెయ్యకుండా, ఎవరిని అడగకుండా ఉన్నా కూడా అవి అయిపోతే వచ్చే ఆనందం ఇంతా అంత కాదు... :P
ఎప్పుడూ ఇది వర్క్ అవ్వదు.. ఒక సమేత ఉంటది.. "అడగకుండా ........................... "
కమ్యూనికేషన్ ప్రాబ్లం పెరిగిపోయింది ఈ మధ్య .. అడిగితేనే జనాలు వాళ్ళ పనులలో ఉండి.. మర్చిపోతున్నారు .. ఇంక మనం ఏమి చెప్పకుండా అవ్వాలి అనుకుంటే... ఇండియా లో కంగారూస్ కోసం చూడటం లాంటిది.. పెద్దగా ఉపయోగం ఉండదు టైం వేస్ట్ తప్ప.. :P
పక్క వాళ్ళ మీద ఎంత వరకూ మనం రిలే అవ్వగలము అన్న ఫాక్టర్ మన రేలషన్ లోని depth ని depict చేస్తుంది...కొంత మందిని నాకు ఒక కప్ కాఫీ నెతో పాటు తెగలవా అని అడగ గలిగితే... ఇంకొంత మందిని... "నాకోసం ఒక కప్ కాఫీ చేసి ఇవ్వావా.. అని అడిగే చనువు ఉంటుంది.... !!!
తేడా ఎక్కడ వస్తుంది... అంటే,, ఆహ చెప్పలేము... ఎందుకు మనకు కొంత మందితో మాత్రామే ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది.. కొంత మందినే మన స్నేహితులుగా చేసుకుని ఆలోచన వస్తుంది అంటే.... "చెప్పలేము"
The best kind of friend is the one you could sit on a porch with, never saying a word, and walk away feeling like that was the best conversation you've had.
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 16, 2011 06:33 PM· permalink
గత వారాంతం లో ఈ సినిమా చూసాను. నా మట్టుకు నాకు, ఇప్పుడు వస్తున్న సినిమాల మధ్య ఒక మంచి ఎంతర్తైనర్ ను చూసాను అన్న భావన కలిగింది. కానీ, దీని గురించి ఇండియాలో ఉన్న ఎవరికీ చెప్పబోయినా, మాకు తెలీదు అనడమో, ఆ సినిమా మరీ ఎక్స్ప్లిసిట్ గా ఉంది కదా అనడమో, ఇలాంటి అనుభవాలు అయ్యాయి. పోనీ, పైరేటెడ్ వర్షన్ చూస్తె చూసాను కానీ, కనీసం ప్రచారం ద్వారా ఆ పాపం తగ్గిద్దాం అనిపించింది. [...]
Posted by సౌమ్య on September 15, 2011 08:04 AM· permalink
రోజూ నువ్వు చెప్పేది అదే కదా అనుకుంటున్నారా.. :P
empty road మీద midnight తిరగడం ఎంత బావుంటుందో ..... నడవటం కూడా అంతే బావుటుంది.... monna నేను చేసిన పని అదే.... ఆఫీసు నుండి.. నా ఫ్లాట్ 5 minutes ... ఒక chocobar (నేను క్వాలిటీ walls.. addicted ని అది తప్పిదే ఏ chocobar నచ్చదు... even దీని కన్నా బెస్ట్ ది అయినా :) ) పక్క ఫ్రెండ్ కి సోది చెపుతూ .. అలా నడుస్తూ ఉంటుంటే భలే అన్పించింది..... :)
మనకు నచ్చింది మనకు ఎప్పుడూ బెస్ట్ ఏ నేమో...దాని కన్నా మంచివి ఉన్నా మనం అంత బాధ పడము.. ఎందుకు అంటే మనకు నచ్చింది మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి.... :)
అసలు ఏదో రాస్దాం అనుకున్నా దీని కన్నా ముందు.... "సోది" మేము మొన్నెప్పుడో.. ఏలూరు వెళ్ళాము సంక్రాంతి టైం కి... అప్పుడు అక్కడ సోది చెప్పే అమ్మాయి వచ్చింది... ( ఈ సోది ఒరిజినల్ సోది అన మాట :P )
ఒక చాటలో బియ్యం పోసుకుంది.. ఏదో చదివింది... మా వాళ్ళు అడిగిన questions కి.. అంటే వీళ్ళు ముందు టెస్ట్ చేసుకున్నారు... మేము ఎంత మంది,, మాకు ఎంత మంది... అలాంటివి అడిగి.... output బానే వచ్చింది...:)) ఇంక వీళ్ళు ఎక్కడ ఆగలేదు.... :P అసలు నిజంగా ఇదంతా కొత్తగా చూస్తున్న నాకు షాక్... అసలు ఇలాంటివి ఎలా చెపుతారు.... అని
ఏ ఇంటి వాళ్ళు పిలుస్తారో తెలీదు కదా... పోనీ కనుక్కుని వస్తారు అంటే... అందులో ఇంటికి కొత్త వాళ్ళు కూడా వస్తారు... వాళ్ళ గురించి కూడా అంత exact గా చెపుతారో.... !!! దీనిలో ఏదో ఉంది.... :))
ఇలాంటి అప్పుడు astrology లాంటివి బాగా నమ్మచ్చేమో అనిపిస్తది... జనరల్ గా మన మైండ్ లో (నాది కూడా ) ఇలాంటివి అన్నీ... tricks అన్న notion నుండి బయటికి రాలేము.. సో ఒప్పుకోవడానికి కి కూడా మనసు అంత coperate చెయ్యదు
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 15, 2011 04:57 AM· permalink
స్లమ్ డాగ్ మిలియనీర్ తర్వాత ప్రపంచ సినిమా దృష్టి మన భారతదేశం పై పడిందని చాలా మందే అన్నారు. ఆ క్రమంలో మన దేశం బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు నిర్మింపబడ్డాయి కానీ ఏదీ కూడా స్లమ్ డాగ్ మిలియనీర్ అంత ప్రాచుర్యం పొందలేదు. కానీ ఈ మధ్యనే మన దేశంలోని రాజస్థాన్ నేపధ్యంలో నడిచే బ్రిటిష్ సినిమా ఒకటి ఫెస్టివల్ సర్క్యూట్ లో దుమ్ము దులిపేస్తుంది. ఆ సినిమా పేరే “తృష్ణ స్లమ్ డాగ్ [...]
Posted by నవతరంగం వెంకట్ on September 14, 2011 03:52 AM· permalink
Trouble and perplexity drive me to prayer and prayer drives away perplexity and trouble. ~Philip Melanchthen
మనలో ఒక 90 % దేవుడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం?
important పని ఉన్నప్పుడు రోజు వెళ్ళే కార్/బైక్ సడన్ గా రోడ్ మధ్యలో ఆగిపోతే... దేవుడిని తిట్టుకుంటాం... :)
అనుకున్న పని... అనుకున్నట్టు అవ్వకపోతే పొద్దున్న ఎవడి మొహం చూసాం రా అని చూసిన వాడిని తిట్టుకుంటాం :P
ఇలాంటి నమ్మకాలు అన్నీ... పరిస్థితి తారు మారు అయ్యి నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి :)
అన్నీ స్మూత్ గా వెళ్లిపోతుంటే,,,
" ఏంటి ఈ నమ్మకాలు చిరాగ్గా... పొద్దున్న ఎవడినో చూసినంత మాత్రాన ఏమి అవుతుంది ... అని పక్క వాడికి క్లాసు ఇచ్చే స్టేజి లో ఉంటాము :))"
prayer అనేది.. మన మైండ్ లో ఉన్న disturbances ని తొలగించడానికి మాత్రమే...
నేను అనుకోవడం ఏంటి అంటే...దేవుడిని కోరికలు అడగటానికి reason ... మనం దేని కోసం పరితపిస్తున్నామో మనకు తెలుస్తుంది... మాటి మాటికి అడగడం వల్ల దాని గురించి ఆలోచిస్తాం.. దాని పొందే వే ని కనుకుంటాం అని ఏమో....!!!
వహ్... నికిత,,, చూడండి మీరు ఎలాగో పొగడట్లేదు కదా.. సో నేనే పొగిడే సుకుంటున్నా .... :)
మనని మనం పోగుడుకోవాలి అప్పుడప్పుడు... అప్పుడే మనని తిట్టే వాళ్ళు ఉన్నా... మనం అంత effect అవ్వము... :P
చలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే.. ఎంత బిజీ గా ఉన్నా ఒక రెండు నిమిషాలు మీకు ఇష్టం అయిన దాని గురించి, మీరు చాలా హ్యాపీ గా రోజులని తలుచుకోండి... అప్పుడు మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది...
తలుచుకోండి కాని.. ఇప్పుడు అలా లేదని బాధ పడకండి... :)
మన లైఫ్ లో బెస్ట్ రావాలి అంటే మనం చాలా worst situations ని face చెయ్యాలిసి వస్తుంది.... !!!
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 13, 2011 07:37 PM· permalink
Posted by Rohiniprasad Kodavatiganti (noreply@blogger.com) on September 13, 2011 02:43 PM· permalink
opportunities are never lost; someone will take the one you miss.
ఈ ప్రపంచం లో మనం చేసే విధంగా మన పనిని ఒక వెయ్యి మంది minimum చెయ్యగలుగుతారు... సో.. మన స్టైల్ లో పనిని చేసుకు వెళ్ళిపోతే పెద్ద గుర్తింపు ఏమి ఉండదు... కాని మన లో best మనం చేస్తే , దానిని ఎవరూ substitute చెయ్యలేరు ... !!!!
if one wants to get a boat ride, one must be near the river.
అది అన మాట సంగతి .. మనం ఎక్కడో ఉంది అవకాశాలు రాలేదని తిట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు darling...
మనకి కావలసింది మనం పొందాలనికుంటే దాని దగ్గర ఉండాలి ... నేను ఒక డిని ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉండాలి :P
మనం unique అని జనాలు చెప్తారు కాని.. నిజానకి మనం కూడా పక్క వాడి breed ఏ కదా .. మరి తేడా ఏమి ఉంది .. :P
నీ ఆలోచన ఒక్కటే తేడా.. దానికి కూడా ఇంకొకళ్ళ guidance,advice తీసుకుంటే ఇంకా పెద్ద తేడా ఉండదు... !!
ఇప్పుడు మిమ్మలిని తేడా తేడాగా ఉండండి అనట్లేదు. ప్రతీ దానికి పది మందిని కనుక్కోవడం మానండి... !!!
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 13, 2011 06:39 AM· permalink
కాబోయే పెళ్ళికూతురు
రాబోయే అనామక భర్త కోసం
ఎంతో కష్టపడి
ఇంటి పనులు నేర్చుకుంటోందీ పిల్ల.
ఎవడో డిప్పకాయ కోసం
ఎందుకీ అవస్థని
నా కనిపించింది కాని,
ఫర్నీచరూ గిన్నెలూ తోమి
వాటికన్న ఉజ్వ్జలంగా మెరిసిపోయే
నా భార్య గుర్తుకొచ్చింది.
నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.
నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకుబోలెడు థాంక్సు
ఈ కవిత ఇస్మయిల్ అన్న ఆయన రాసినది... బావుంది కదా... !! అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత optimistic గా ఉండచ్చో అర్ధం అయ్యింది ఇది చదివాక... :)
ప్రాబ్లం వచ్చినప్పుడు... corporate లాంగ్వేజ్ అంట.. concerns అనాలంట... :P కంగారు పడడం వల్ల ఏమి use లేదు.. ఎంత పెద్ద బాధకి అయినా కొంచెం ఆలోచిస్తే... బయట పడే వే ఎలాగయినా దొరుకుతుంది... :) :)
కానీ........
Being an optimist after you've got everything you want doesn't count.
అది అన మాట సంగతి.... :)
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 11, 2011 01:20 PM· permalink
I've been shopping all my life and still have nothing to wear. :))
అసలు money can 't buy happiness అనుకునే వాళ్లకి, నచ్చినవి ఎక్కడో దొరుకుతాయో తెలీదు :))
ఎందుకు అంటే ఇష్టమయిన కొనుకున్న రోజు ఉన్న ఆనందం ఇంతా అంతా కాదు... అవునా..... ?
అమ్మాయలకి షాపింగ్ fun అయితే.. అబ్బాయిలకి research .. :P మీకు ఏది కనిపిస్తే అది కొనేస్తారు... మేము ఏది నచ్చితే అది మాత్రామే కొంటాము... ఒకటి observe చెయ్యండి.. మీరు కొనుకున్న వాటి కన్నా మీ wife /gf /mom కానీ కొన్న బట్టలు మీకు చాలా బావుంటాయి
కొనడం సరే... sale లో కొనడం ఇంకా సరదాగా ఉంటుంది.. వాడు ౩౦౦౦ ది 1000 కి ఇచ్చేస్తుంటే .. అవసరం లేకపోయినా కొనాలి అనిపిస్తది కదా.... !!!
కొంత మంది ఉంటారు.. పనికి రాని చెత్త అంతా కొంటారు..వింటర్ వి summer లో కొనడం వల్ల ఉపయోగం ఏంటి :) నాకు అయితే కొత్త బట్టలు కొన్న వెంటనే వేసేయ్యాలి అనిపిస్తుంది.. అన్ని రోజులు అస్సలు ఉంచలేను :) బేసిక్ నీడ్స్ మీద ఎంత ఖర్చు బెట్టినా పర్వాలేదు... అందుకనే ఎన్ని బట్టలు కొన్నా వేస్ట్ కింద రాదు.. ఎందుకు అంటే ... మన డ్రెస్సింగ్ బట్టే మన nature ని analyse చేస్తారు జనాలు....
ఎంతో కొంత impression ఉంటుంది... మన బట్టల బట్టి... :) సో... మీ ఇంట్లో ఎవరయినా అమ్మాయి ఎక్కువ షాపింగ్ చేస్తుంటే ఏమి అనకండి ... :))
పాపం బట్టల షాప్ వాడు కూడా బతకాలి కదా !!!
extra మనీ తో షాపింగ్ చెయ్యడం లో తప్పు లేదు.. అంతే కానీ అవసరం అయిన పనులు మానేసి అనవసరమైన షాపింగ్ చెయ్యకండి...
fun ఎప్పుడూ నీడ్స్ తర్వాతే.... !!!
ఇంకా క్రెడిట్ కార్డు సంగతి వస్తే ఒక quote ఉంటుంది...
Credit buying is much like being drunk. The buzz happens immediately and gives you a lift.... The hangover comes the day after.
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 11, 2011 08:25 AM· permalink
Real charity doesn't care if it's tax-deductible or not. ~Dan Bennett
అసలు ఒక్కరికి హెల్ప్ చేయడం అంటే ఏంటి అంటారు.... ? వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి.. తర్వాత జీవితం అంతా చెప్పు కోవడమా ?
లేకపోతే .. కొంచెం సహాయం చేసి వాళ్ళ జీవితం అంతా మనం ఉద్దరించాము అన్న ఫీల్ లో ఉండడమా .. ?
. మనం తీసుకున్నవే గుర్తు పెట్టుకోవాలి కాని.. ఇచ్చినవి మర్చిపోవాలి అంటారు...
బాస్ మీ satisfaction కోసం కాకుండా వేరే వాళ్ళ గురించి మీరు ఇలాంటి చారిటి చేస్తుంటే.. పిచ్చ లైట్ తీసుకుని మీరు అలాంటి పనులు మానేయ్యండి... దాని వాళ్ళ ఉపయోగం ఏమి లేదు... :)
ఒక chinese proverb ఉంటుంది... పూలు పంచే వాడి చేతికి ఎప్పుడూ ఆ సువాసన ఎంతో కొంత ఉంటుంది అని.... !!!
కొంత మంది జనాలని చూసిన తర్వాత ఇలా రాయాలనిపించింది... ఇంట్లో వాళ్ళని చూసుకోరు కాని.. లక్షలు లక్షలు సొసైటీ కి ఖర్చు బెట్టారు... :)
ఒక స్టేజి కి వెళ్ళిన తర్వాత బాగా earn చేసిన తర్వాత... మనం పుట్టినప్పటి నుండి శ్రీ మంతులు అన్న షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటాము జనాలకి... మన కన్నా తక్కువ స్టేజి లో ఉన్న చుట్టాలు ఉంటే ... అస్సలు పట్టించుకోము... అదే కొంచెం ఎక్కువ స్టేటస్ వాళ్ళు అయితే.. మనకి వాళ్ళు తెలియక పోయినా కావాలని పరిచయం పెంచుకుంటాం... కదా... !!!
బంగారం ..ఇప్పుడు సంగతి ఏంటి అంటే..నీ రూట్స్ నువ్వు మర్చిపోయిన రోజు , నీ లైఫ్ నువ్వు lead చేస్తున్నట్టు కాదు.... ఎవరో లాగా pretend చేస్తున్నట్టు... అది నీకు అవసరమా.. !!!
సో.. చెప్పేది ఏంటి అంటే.. ఊరి కోసం ఉపకారం చెయ్యకు.. నీకోసం చెయ్యి.. నీకు ఇష్టం లేకపోతే మానెయ్యి.. పోయేదేమీ లేదు...
Posted by nicky...!!! (noreply@blogger.com) on September 11, 2011 06:48 AM· permalink
ప్రపంచంలో ఎక్కడైన సరే మనిషిలో ఉన్న నిజమైన జీవ కళ బయటికి రావాలంటే ముందుగా యోగం అంటూ వుండాలి ఆ తరువాత దానికి తగ్గట్టుగానే ఆ కళ ను బయటికి తీసుకురావడానికి సరైన స్పందన కలగాలి.చాలా సార్లు ఆ స్పందన కలిగించే వస్తువు ప్రకృతిగాని, ఆ ప్రకృతికి పర్యాయమైన స్త్రీ గాని అవుతూవుంటుంది.వీటిచేత స్పందన కలిగిన హృదయంతో తమలోని కళని బయటికి తీసురాగలిగిన వాళ్ళు సృస్టి రహస్యం తెలుసుకున్నవారై ప్రకృతిలో ఐక్యమవుతూ వారి జన్మని సార్ధకం చేసుకుంటారు [...]
Posted by అతిథి on September 11, 2011 03:16 AM· permalink
ఎప్పటికీ సినిమాలో గ్లామర్ అంటే హీరోయినే. హీరోయిన్ లేని సినిమా అంటే ఒయాసిస్సులేని ఎడారే! అందుకే సగటు ప్రేక్షకుడికి సినిమా నటి ఓ స్వప్నం! సౌందర్యం! ఓ మానసిక సంతృప్తి! ఓ అప్సరస! తెరమీద జిలుగు వెలుగులలోని హీరోయిన్ సౌందర్యం వెనుక నీలినీడపూన్నో! హీరోయిన్ సమ్మోహిత నవ్వుల వెనక పైకి కనిపించని బాధపూన్నో! అభిమాన నటి పెదాల లిప్స్టిక్ మెరుపుల వెనక కురవని మేఘాపూన్నో! రకరకాల కథలతో ఎందందరో వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించే [...]
Posted by మామిడి హరికృష్ణ on September 10, 2011 04:14 PM· permalink
నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము. కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా [...]
Posted by నవతరంగం వెంకట్ on September 07, 2011 06:39 PM· permalink
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి [...]
Posted by నవతరంగం వెంకట్ on September 06, 2011 06:31 PM· permalink
(ఇది సమీక్ష కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు వచ్చిన రకరకాల ఆలోచనలను, సందేహాలను, బహిరంగ పరుస్తున్నాను. అంతే!) Movie: The Silence Year: 1963 Language: Swedish Director: Ingmar Bergman Cast: Ingrid Thulin, Gunnel Lindbolm, Jörgen Lindström కథా సారాంశం : సినిమా లో ప్రధానంగా మూడు పాత్రలు. ఒక అక్క, ఆమె చెల్లెలు, చెల్లెలి కొడుకు. వీరు ముగ్గురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఊరిలోని ఒక హోటల్లో [...]
Posted by సౌమ్య on September 06, 2011 06:48 AM· permalink
1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని [...]
Posted by నవతరంగం వెంకట్ on September 05, 2011 06:30 PM· permalink
ఈ మధ్య కాలంలో టెకీలందరూ పేటెంట్ల గురించిన వార్తలు వినే ఉంటారు.
మొబైలు టెక్నాలజీలలో పని చేసే వారయితే తప్పకుండా పేటెంట్ల గురించి విని, చదివే ఉంటారు.
అయితే పేటెంట్ల మీద అవగాహన మాత్రం జనాలకు తక్కువే అనిపిస్తుంది.
పేటెంట్ల మీద కొద్దిగా ఉపోద్ఘాతం:
అసలు పేటెంట్ అంటే ఏమిటి ?
ఈ సందర్భం ఊహించుకోండి. మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేది అయి ఉంది. కానీ అదే ఆలోచనని ఇతరులు
Posted by ప్రవీణ్ గార్లపాటి (noreply@blogger.com) on September 05, 2011 05:18 PM· permalink
ఎట్టకేలకు గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేసారు సీబీఐ వాళ్ళు. గాలి అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటీ అని జగన్నడిగారు విలేఖరులు. ఎంతో చిరాకుపడ్డాడు వాళ్ళ మీద. గాలి అరెస్టైతే జగనుకెందుకంత అసహనం..?
’
ఎక్కడో కర్ణాటకలో ఎవడో అరెస్టైతే నాకేంటి సంబంధం? నన్నడుగుతారేంటి? పొయ్యి కర్ణాటకలో అడగండి, బీజేపీని అడగండి . పాత్రికేయ విలువలంటూ కొన్ని ఉన్నాయి. వాటిని పాటించండి. నేనూ ఒక పత్రిక నడుపుతున్నవాణ్ణే, ఒక చానెలు నడుపుతున్నవాణ్ణే. ఇలా అడగడం ఎథిక్స్ ఏమాత్రం కాదు. ఇది నడుం కింద కొట్టడమే, దొంగ దెబ్బ వెయ్యడమే.’ అని విరుచుకుపడ్డాడు జగన్.
ఎందుకీ అసహనం? అరెస్టు గురించి స్పందించమని ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నాయకులను కూడా విలేఖరులు అడిగారు. వాళ్ళెవరూ ఇలా ఆవేశపడలేదు, తమ అభిప్రాయాలు చెప్పారు. జగను మాత్రం అలా సమాధానం చెప్పలేదు. అడగడమే తప్పన్నట్టుగా అడిగినవాళ్ల మీద తిరగబడ్డాడు. అలా బుజాలు తడుంకోటమెందుకబ్బా..!?
జగన్ ఎథిక్సు గురించి మాట్టాడుతూంటే నవ్వొచ్చింది. తన సొంత పత్రిక సాక్షి రాతల్లో -రాతల సంగతి తరవాత, అసలు దాని పుట్టుకలోనైనా - ఉన్నాయా ఎథిక్సు? (అసలు, అసలిప్పటి సీబీఐ విచారణ కూడా అందుకేననుకోండి!) లేక, అసలు ఎథిక్సంటేనే అవి అని అనుకుంటున్నాడేమో!
.................
ఇంతకీ గాలిని అరెస్టు చెయ్యడానికి బెంగళూరు ఆఫీసర్లు కాకుండా హై. నుండి సీబీఐ ఆఫీసర్లు వెళ్ళారు. అరెస్టు చేసి హై. కి ఎందుకు తీసుకొచ్చినట్టో తెలవడం లేదు. జగను కేసులను దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టరే గాలి కోసమూ వెళ్ళాడు ఎంచేతో గాని!
జగను కేసుకూ గాలికీ,
గాలి కేసులకూ జగనుకూ..
దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాబోలు!
....................
రాశేరె ఉన్న రోజుల్లో జరిగిన సంగతి.. గనుల్ని దోచేసుకున్న వ్యవహారాన్ని చూసి, అసలుసంగతి ఆరా తీస్తామంటూ మన రాజకీయ నాయకులు అనంతపురం పోయొచ్చారు. అక్కడకు పోయి గాలి అబ్బాయి గారి గాలిమిషను ఎక్కి చక్కర్లు కొట్టొచ్చారు తప్ప, ఏమీ తెలుసుకోలేకపోయారు, ఏమీ తేల్చనూ లేకపోయారు. ఆ ’దూడగడ్డి యాత్ర’ గురించి నేను ఒక
టపాలో ప్రస్తావించాను, చూడండి. అసలు
దూడగడ్డి యాత్ర అనగా ఏంటో తెలుసుకోవాలంటే వేరే టపా చూడాల్సిందే!
ఇక్కడితో ఈ టపా అయిపోయింది.
======================
ఇది ఉపటపా..
కట్నం కోసం కోడల్ని చంపేసారు అత్తింటివాళ్ళు. పాపం ఆ అమ్మాయికి పుట్టింటివైపు ఎవరూ లేరు. కేసు పెట్టేందుకు కూడాలేరు. హత్య కదా.. పోలీసులు ఊరుకోలేదు. కేసుపెట్టి, దర్యాప్తు చేసి, భర్త, అత్తమామలను అరెస్టు చేసారు. పోలీసులతో భర్త ఇలా వాదించాడు: ’ఏంటి సార్ ఇది.., మేం చంపామని ఎవరన్నా ఫిర్యాదు చేసారా? పోనీ చచ్చిపోయిన నా పెళ్ళాం (!) వచ్చి చెప్పిందా? నేనూ మా నాన్నా మాకు తోచినదేదో చేసుకున్నాం. మిమ్మల్నేమీ చెయ్యలేదే! ప్రజలనేమీ అనలేదే! మామీద కేసు పెట్టడమేంటి సార్? ఏంటి సార్ ఈ అన్యాయం? ఎవరు ఫిర్యాదు చేసారని ఈ కేసు పెట్టారు సార్? ఎందుకు సార్ మామీదా, జగను మీదా, గాలి జనార్దనరెడ్డి మీదా, టూజీ రాజా మీదా మీకింత కసి? చంద్రబాబు నాయుడు గారి ముత్తాత చచ్చిపోయినపుడు కేసు పెట్టారా? సోనియా గారి ముత్తవ్వ చచ్చిపోయినపుడు కేసు పెట్టారా? ఇప్పుడు నా భార్య చచ్చిపోతే కేసెందుకు పెట్టారో చెప్పండి. చెప్పండి సార్, ఎందుకీ వివక్ష?’
ఓరి నీ లాజిక్ తగలెయ్య.. పేరేంటయా నీది?
’జగన్మోసన్’ సార్.
గమనిక: దీన్ని సరదాకి రాసానని మీరు అనుకుంటారన్న సంగతి నాకు తెలుసని మీరు భావిస్తున్నట్టు చెబితే వాస్తవం చెప్పినట్టు కాదని మాత్రం అనలేను.
Posted by చదువరి (noreply@blogger.com) on September 05, 2011 04:29 PM· permalink
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?
’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, అని అసలు సంగతి చెప్పాడంట, మనవడు. అమెరికా వోళ్ళకు తిక్కగానీ ఉందేంట్రా.. రోడ్డుకు కుడేపున పోతారంటగా? అని అడిగాడంట ఆయన. ఔను తాతా. అంతేకాదు, లోకమంతా లీటర్లు, కిలోమీటర్లూ అంటూ ఉంటే వాళ్ళు ఔన్సులు, అడుగులూ, మైళ్ళూ అంటారు. వాళ్ళక్కొంచెం తిక్కలే! అని చెప్పాడంట.
ఆ కుర్రాడంటే తేలిగ్గానే అలవాటు పడ్డాడుగానీ, నాకు ఎమ్మెమ్/డీడీ/వైవై తో తికమకగానే ఉంటది. జ్ఞానం వచ్చిన దగ్గర్నుంచీ డీడీ/ఎమ్మెమ్/వైవై కి అలవాటు పడి, ఇప్పుడు మార్చుకొమ్మంటే బుర్ర వై? వై? అని క్రొశ్నించదూ మరి! పదమూడో తేదీ నుండి కుసింత నయం.. అక్కణ్ణుంచీ నెలలుండవు కాబట్టి. ఆలోపు తేదీల తోటే చిరాకు. అమెరికావోడు మనమీద అన్నీ రుద్దేస్తన్నాడు. హాలీవుడ్డుకు తోకల్లాగా బాలీవుడ్డు, టాలీవుడ్డు, కాలీవుడ్డు, ఖాళీవుడ్డు అని అఘోరించినట్టు, తేదీలను కూడా మన పత్రికలు అనుకరించబోయారు. నాలుగైదేళ్ళ కిందట, జూలై పదకొండున ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగినపుడు దాన్ని 7/11 అని ప్రచారంలో పెట్టారు.
సరే.. ఇదంతా పొట్టి తేదీ సంగతి. దాన్నలా ఉంచి, విషయంలోకి మరింత లోతుకు పోయి, పొడుగుతేదీ ఎలా ఉండాలో చూద్దాం..
పొడుగు తేదీని ఎలా రాయాలి? ఇంగ్లీషులో August 28, 2011 (లేదా 28 August, 2011) అని రాస్తాం. వాక్యంలో అలా రాస్తేనే చదవడానికి వీలుగా ఉంటుంది.. ఆన్ ది ట్వెంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్, టూ థౌజండిలెవెన్ (లేదా ఆన్ టెన్టీ ఎయిట్ ఆగస్ట్ టూ థౌజండిలెవెన్ ).. అంటూ చదువుకుపోతాం.
తెలుగులో కూడా అదే పద్ధతిలో -31 ఆగస్టు, 2011 - అని రాసామనుకోండి, వాక్యాన్ని ఎలా చదూతాం..
ఇరవై ఎనిమిది ఆగస్టు, రెండువేల పదకొండో తేదీన అని చదవాల్సి వస్తది. కానీ అది సహజంగా అనిపించడం లేదు.
రెండువేల పదకొండు, ఆగస్టు ఇరవయ్యెనిమిదో తేదీన అని చదవడం సహజంగా ఉంది. అంచేత తెలుగులో రాయాల్సిన పద్ధతి "2011, ఆగస్టు 31" -ఇలా అని నేను అనుకుంటున్నాను.
సరే, నేను ఎలా అనుకుంటే ఏంలే.. అసలు ప్రామాణిక పద్ధతంటూ ఒకటేమైనా ఉందా అని వెతికితే..
- మైక్రోసాఫ్టు వాడు (OS లో) ఇంగ్లీషు ఫార్మాటులోనే - ఆగస్టు 31, 2011- రాస్తున్నాడు. పొట్టితేదీని మాత్రం మన పద్ధతిలోనే రాస్తున్నాడు.
- ఒక వికీపీడియా వ్యాసం, దక్షిణ భారత భాషల్లో 2011, ఆగస్టు 31 లాగే రాస్తారు అని చెబుతోంది. తమిళ ఉదాహరణ కూడా ఇచ్చారు.
- సరే, తెలుగు పత్రికలు ఏమంటున్నాయో చూడబోతే, దాదాపుగా అన్ని పత్రికలూ కూడా వాటి వెబ్ సైట్లలో తేదీని ఇంగ్లీషులోనే రాస్తున్నాయి -ఈనాడు, జ్యోతి, ప్రభ, భూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్నీ! ఇంగ్లీషులోనే రాస్తున్నాయి కాబట్టి, ఇంగ్లీషు పద్ధతిలోనే రాస్తున్నాయి. ఒక్క సాక్షి మాత్రం సోమవారం, 22/8/2011 అని రాస్తోంది. ప్రింటులో ఈనాడు కూడా ఇలాగే రాస్తోంది.
ఇక బ్లాగుల సంగతికొస్తే.. ఎక్కువ బ్లాగుల్లో తేదీ ఇంగ్లీషు ఆకృతిలోనే ఉంటది. (కొన్నిటిలో ఇంగ్లీషులోనే ఉంటది). కారణం ప్రధానంగా సాంకేతికం. బ్లాగర్ బ్లాగుల్లో ఈ ఆకృతిలో తేదీని పెట్టుకునేందుకు వీలు లేదు. ఆకృతిని మార్చుకోవచ్చు. కానీ, వాడు ఇచ్చిన ఆకృతుల్లోంచి ఎంచుకోవాలే తప్ప, మనకు నచ్చినట్లుగా పెట్టుకునే వీలు లేదు. మనక్కావలసిందేమో.. వాడి దగ్గర లేదు. ఉదాహరణకు ఈ టపా తేదీ చూడండి, ఎలా ఉందో.. తేదీతో పాటు టైము కూడా కావాలంటే అంతే మరి. వర్డుప్రెస్సులో మాత్రం, మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇదుగో,
ఈ పేజీ చూడండి.. వర్డు ప్రెస్సు ఎంత వీలుగా ఉందో గమనించండి. Y, F j అని పెట్టామనుకోండి, "2011, ఆగస్టు 31" అని చూపిస్తుంది!
తెలుగులో పొడుగు తేదీని రాసేందుకు ప్రామాణిక పద్ధతంటూ ఒకటేదైనా ఉందా? చెప్పి పుణ్యం కట్టుకోండి. అలాగే, మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పగలరు.
Posted by చదువరి (noreply@blogger.com) on August 31, 2011 07:33 AM· permalink
స్టాక్ మార్కెట్లు అతిగా అమ్ముడు పోయిన స్థితి నుంచి మెరుగుపర్చుకొందుకై, వచ్చిన ప్రస్తుత రాలీ నిలుస్తుందా? నిలుస్తే ఎన్నాళ్లు? నిఫ్టీ 5225 తాకితే వచ్చే తీవ్ర ప్రతిఘటన వల్ల మార్కెట్లు దక్షిణ పధంగా 4800 కు దిగువగా పయనించవచ్చని నిపుణుల అంచనా.
స్టాక్ మార్కెట్లు 2008 లో లాగా మరో సారి పడే అవకాశం ఉందా? మార్కెట్ విశ్లేషకులు అవుననే అంటున్నారు. యూరప్, అమెరికా ల నిరంతరం పెరుగుతున్న అప్పులు, ఆర్థిక
Posted by cbrao (cbraoin@gmail.com) on August 30, 2011 05:44 PM· permalink
From MissionTelangana.com ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర మేధావుల నుండి, బుద్ది జీవుల నుండీ కోరుతున్నది ఈ సోదరభావమే. మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన “సమాలోచన” అనకాపల్లి వారికి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, ఉపాధి హక్కుల సాధన కమిటీ, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికలకు తెలంగాణ ప్రజలందరి తరఫునా హృదయపూర్వక కృతజ్ఞతలు. –
Posted by Konatham Dileep on August 30, 2011 06:23 AM· permalink
ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers) అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి. మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -
అవినీతిని ఎదుర్కొనేందుకు పదునైన చట్టం కావాలి, పళ్ళు లేనిది కాదు అని అన్నా హజారే ఉద్యమం చేస్తున్నారు కదా..
అరుంధతీ రాయనే ఒక లే.థింకరు ముందుకు దూసుకొచ్చి, ’తన ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి అన్నా హజారే ఏం మాట్టాడలేదు’ అని అన్నా మీదకు ఒక రాయి ఇసిరేసింది. నిజమే.., అన్నా ఏమీ మాట్టాడి ఉండకపోవచ్చు, మాటల మనిషి కాదు గదా! చేతల మనిషి కాబట్టి తాను చెయ్యదలచివినవేవో చేసాడు, తన ఊరిని మార్చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రజలకు స్ఫూర్తినిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తో సహా, పక్క రాష్ట్రాల వాళ్లకు మాట సాయం చేసాడు ఏం చెయ్యాలో నేర్పాడు. ఈవిడ
లే. థింకరు కాబట్టి, రాళ్ళేసే బాపతు కాబట్టీ, రాళ్ళేసేసి ఊరుకుంటది. కానీ అన్నా అలాంటివాడు కాదు, పని చేసేవాడి మీద రాళ్ళు విసరడు, రాళ్ళెత్తి పనిచేస్తాడు, జనాల చేత పని చేయిస్తాడు. అంచేతే
రాలెగావ్ సిద్ధి ఇవ్వాళ కళకళ్ళాడుతోంది.
అరుంధతీ రాళ్లకీ, అన్నా హజారేకీ ఉన్న తేడా -రాలెగావ్ సిద్ధి.
మైకుల ముందుజేరి పోసుకోలు కబుర్లు చెప్పేవాళ్ళకీ ఆన్నాకీ ఉన్న తేడా -అవినీతిపై పోరాటం.
తిట్టేవాళ్లకు - అందునా, కోర్టుల్ని కూడా తిట్టి జైలుకెళ్ళొచ్చినవాళ్లకు - ఈ తేడా తెలీదు మరి.
ఇక ఇంకొందరుంటారు, ఆంధ్రభూమిలో సాక్షి లాగా! వీళ్ళు ఉత్త లే.థింకర్లు కాదు, భలే థింకర్లు!
’అన్నా హజారే, గాంధీలాంటివాడు కాదు ’ అనే ముక్క తీసుకుని గాంధీనీ ఈయన్నీ పోలుస్తూ మూణ్ణాలుగు కాలాల వ్యాసం రాసిపారేస్తారు. అంతా చదివాక, ’పాపం, ఈయన సొమ్మంతా అన్నా దోచేసుకుని ఉంటాడు, అందుకే ఈయనకు అన్నా మీద మంట లాగుంది" అని మనం అనుకుంటే అది మన తప్పేం కాదు.
...................................
బాబూ కొడుకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు బొక్కేసారనే అనుమానాలు నిజమౌతున్నాయి. తండ్రి సచివాలయంలో కూచ్చుని సంతకాలు పెట్టేసి ప్రభుత్వ ఆస్తులు రాసిచ్చేస్తూ ఉంటే, రాయించుకున్నవాళ్ళు దొడ్డి దారిన కొడుకు కంపెనీల్లో పెట్టుబళ్ళు పెట్టేస్తూ ఉండేవాళ్ళంట. ఈ ముక్క కోర్టుకు చూచాయగా అర్థమై కూలంకషంగా దర్యాప్తు చేద్దామని నిశ్చయించింది. చెయ్యమని సీబీఐని ఆదేశించింది. అది దాడులు చేసి, సాక్ష్యాలు తవ్వి, అనుమానితుల మీద కేసులు కూడా పెడుతోంది.
వెంటనే లే.థింకర్లు లేచారు. లేని జూలు విదిల్చి ఓండ్రపెట్టారు.
చూసారా.. చచ్చిపోయిన మహానేతను కూడా వదలడం లేదు.
ముప్పై యేళ్ళ కుర్రాడని కూడా చూడకుండా వెంటాడుతున్నారు.
జగను వ్యాపారాలు చేసుకోవడం కూడా తప్పేనా? జగనేనా ఇంకెవరూ చేసుకోలేదా వ్యాపారాలు?
రాశేరె ఒక్కడే చేసాడా? మంత్రివర్గానికి బాధ్యత లేదా?
-ఇవీ లే.థింకర్ల వాదనలు.
ఇవన్నీ వినగానే రిలే థింకర్ల బుర్రలు నిదర లేచినై. ’రిలే’ థింకర్లు కాబట్టి సహజంగానే సొంతంగా ఆలోచించరు, పక్కోడి ఆలోచనలని రిలే చేస్తూంటారు. మహానేత పేరెత్తారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వీళ్ళు రాజీనామాలు చేసారు. ఇంతకీ.. అసలువాళ్ళు ఇద్దరూ మాత్రం రాజీనామాలు చెయ్యలేదు. వాళ్ళమనోభావాలు దెబ్బతిన్నట్టు లేవు. వాళ్లిద్దరికీ లేని దురద తమ కెందుకో ఈ కత్తిపీటలకు తెలవదు -రిలే బుర్రలు కదా!
కాసిని చిల్లర డబ్బులు పడేస్తే మనుసును మడిచేసి, మహానేత గారి మహాకొడుకు గారి మట్టికాళ్ల దగ్గర మూటగట్టి పడేసే మహాచవటల క్కూడా మనోభావాలుంటాయని మాత్రం మనకు తెలిసింది.
ఇంతా చేసీ.. వాళ్ళిద్దరూ అక్రమాలు చెయ్యలేదని ఎవరూ అనడం లేదు, గమనించండి.
...................................
ఇక లే థింకర్ల గురించి..
’లే’ పక్కన చుక్కలేదు చూడండి, వీళ్ళుత్త లే థింకర్లే (lay thinkers), లే.థింకర్లు కాదు. లే థింకర్లంటే సగటు మనుషులు, సామాన్య మానవులన్నమాట. వీళ్ళు మామూలుగా ఆలోచిస్తారు. సూటిగా ఆలోచిస్తారు. వీళ్లలో ఒక్కరవ్వ కూడా ’మేధావితనం’ ఉండదు. అంటే మనమే నన్నమాట! అదండీ సంగతి!
Posted by చదువరి (noreply@blogger.com) on August 26, 2011 09:56 AM· permalink
తెవాదుల అబద్ధాలు పదే పదే బైటకొస్తూ ఉన్నాయి. సీయెన్నెన్ ఐబీయెన్ టీవీ వాళ్ళు చేసిన సర్వే ఈ తెవాదులు కప్పుకున్న అబద్ధాల వలువలను వలిచి మరీ బజాట్టో నిలబెట్టింది.
"తెలంగాణలోని మొత్తం నాలుక్కోట్ల మందీ కూడా ప్రత్యేకరాష్ట్రం కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల్లో మెజారిటీ సంఖ్యలో జనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు" అనేది వీళ్ల సుప్రసిద్ధ అబద్ధం. ఒకే వాక్యంలో నాలుగైదు అబద్ధాల్ని కూరడం వీళ్ళకున్న చాతుర్యం. పై వాక్యంలో రెండు పెద్ద అబద్ధాలను ఇరికించారు. ఆ సంగతి ప్రతీ రోజూ కోస్తా సీమల నేతలు చెబుతూనే ఉన్నారు, బ్లాగరులు తమ టపాల్లో చెబుతున్నారు, మొన్న శ్రీకృష్ణ కమిటీ కూడా రాత పూర్వకంగా తమ నివేదికలో చెప్పింది. తాజాగా ఇప్పుడు సీబీయెన్ ఐబీయెన్ చెప్పింది -అంకెలతో సహా! ఏం చెప్పిందీ..
1. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలో 50% మంది మాత్రమే కోరుకుంటున్నారు.
2. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోస్తా సీమల్లో 90% మంది కోరుకుంటున్నారు.
ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై సీయెన్నెన్ ఐబీయెన్ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసారు. అందులో భాగంగా రాష్ట్రంలో వేర్పాటు సమస్యపై కూడా సర్వే చేసారు. అందులో బైటపడ్డ విశేషాలివి. ఇవి బైటపడ్డాక, తాము చెప్పిన అబద్ధాలను సమర్ధించుకోలేక నానాపాట్లూ పడ్డారు తెవాదులు. "సర్వే చేసిన వాళ్ల శక్తియుక్తుల మీద నాకు నమ్మకం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు సరిగ్గా చేసినట్టు లేరు", అంటూ విమర్శించాడు ఒక నాయకుడు. అసలీ సర్వే అంతా బోగస్ అని అన్నారు కొందరు. మేమీ సర్వేలను నమ్మం అని తేల్చేసారు దాదాపుగా అందరూ. ఔను మరి, నమ్మితే తాము అబద్ధాలు చెప్పామని ఒప్పుకోవాలి కదా! సర్వేలు ఖచ్చితంగా నిజమని ఎవరూ అనుకోరు, అనరు. అయితే ఈ అంకెలు సూచిస్తున్న వాస్తవాన్ని మాత్రం గమనించకుండా ఉండలేం. కానీ తెవాద కబోదులు మాత్రం చూసేందుకు ఇష్టపడలేదు.
శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ ముక్కే చెప్పింది: "తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు తటస్థంగా ఉన్నారు. కొందరైతే ప్రత్యేకరాష్ట్రం పట్ల సుముఖంగా లేరు." అని చెప్పింది.
ఇక శ్రీకృష్ణ కమిటీని ఎన్ని తిట్టారో చెప్పలేం. లంచాలు తిన్నారని అన్నారు, పోలీసు కేసులు పెట్టాలన్నారు, పెట్టారు. శాపనార్థాలు పెట్టారు. ’కమిటీ సభ్యులు ఈ పనిమీద 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టేసార’ని చెప్పాడు, మన ప్రొఫెసరు
వక్రవాణి. ’వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టాల’ని గర్జించాడు కూడా. మరి, నెలనెలా వేలకివేలు ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకుంటూ అబద్ధాలు చెబుతున్న ఈ గురివింద ప్రొఫెసరు మీద కేసు పెట్టొద్దూ!
-------------------------------
అబద్ధాలు చెప్పే నాయకులు, బూతుకూతలు కూసే కుకవులు, తెలంగాణ వాదం మాటున తమ నిష్క్రియాపరత్వాన్ని దాచుకోజూసే రాజకీయ నాయకులూ - వీళ్ళంతా కలిసి గోబెల్సును మరిపిస్తున్నారు. అబద్ధాలతో ప్రాంతాల మధ్య, ప్రజల మధ్యా, గోడలు కట్టజూస్తున్నారు. రోజూ ప్రజలను హింస పెడుతున్నారు.
Posted by చదువరి (noreply@blogger.com) on August 23, 2011 04:31 AM· permalink
ఏకంగా ఒక ప్రొఫెసరును పట్టుకుని ఇలా అనెయ్యొచ్చా అని అనబాకండి నన్ను. ఆయనే చెప్పాడు అలా అనొచ్చని. ఎప్పుడంటే..
రాజీనామాలు చేసెయ్యాలన్న నిర్ణయం తరవాత కేకే విలేఖరులతో మాట్టాడుతూ ముఖ్యమంత్రికి సిగ్గుందా అనే వ్యాఖ్య చేసాడంట. ఆ విషయమ్మీద టీవీ5 లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రిని అలా అనడం తప్పు అని మల్లాది విష్ణు అన్నాడు. కేకే అలా అనలేదని పొన్నం ప్రభాకరు చెప్పబోయాడు. ఈలోగా ప్రఖ్యాత తెవాద విశ్లేషకుడు గంట చక్రపాణి చర్చలో కలగజేసుకున్నాడు. ’అందులో తప్పేమీ లేదు. ఎవరైనా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటే చూసినవాళ్ళు సిగ్గు తెచ్చుకొమ్మని చెప్పడంలో తప్పేమీ లేదు. అది అన్ పార్లమెంటరీ పదమేమీ కాదు’ అని చెప్పాడు.
ప్రొఫెసరు గారు అలా వివరించాక, అలా అడగడంలో తప్పేమీ లేదని తెలుసుకున్నాక, ఆయన చూపిన బాటలోనే నడిచి ఆయనకు సిగ్గుందో లేదో నాకు అడగాలని అనిపించింది. ఎందుకంటే..
గతంలో ఈ ప్రొఫెసరు టీవీ కెమెరాల ముందు కూచ్చుని,
హైదరాబాదులో మతకలహాలు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకే , కోస్తా సీమల ప్రజలు వచ్చాకే మొదలయ్యాయి, అంతకు ముందు హిందూ ముస్లిములు ఎంతో సమైక్యంగా ఉండేవారని చెప్పాడు. కానీ ఇది అవాస్తవం.
హైదరాబాదు నగరంలో 1938లోనే మతకలహాలు జరిగాయి. అయినా ఈ ప్రొఫెసరు అబద్ధం చెప్పాడు.
ఈయన అంబేద్కరు సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రంలోనో ఎందులోనో ప్రొఫెసరు. పిల్లలకు పాఠాలు చెప్పేవాడు విషయాలు తెలుసుకుని మాట్టాడాలి. పైగా తన సబ్జెక్టుకు సంబంధించిన విషయం గురించి తప్పులు అసలే చెప్పకూడదు. కదా? మరి నాబోటి సామాన్యుడికి కూడా తెలిసిన సంగతి ప్రొఫెసరుద్యోగం చేస్తున్న తనకు తెలీనందుకు సిగ్గు పడతన్నాడా లేదా అనే సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలాగంటే..
ప్రొఫెసరు గారూ!
ప్రొఫెసరయ్యుండీ.. తెలియని విషయం గురించి తెలిసినట్టుగా మాట్టాడి (లేక తెలిసీ అబద్ధం చెప్పారా?) కోస్తా సీమల ప్రజలందరినీ అవమానించడానికి సిగ్గుగా లేదా? ’అబ్బే ఇలాంటి అబద్ధాలు చెప్పడం తెవాదుల జన్మహక్కు, ఇలాంటివెన్నో చెప్పాం, అంచేత అదేమంత సిగ్గుపడాల్సిన సంగతేమీ కాదు’అని అంటారా.. అయితే ఒప్పేసుకుంటాను! కానీ బళ్ళో పిల్లలకు రోజూ ఎన్నేసి తప్పులు/అబద్ధాలు చెవుతున్నారోనని బెంగొచ్చేత్తోందండీ బాబూ!
Posted by చదువరి (noreply@blogger.com) on August 23, 2011 04:24 AM· permalink
 |
| అడ్డెడ్డె... |
అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా?
అవినీతి పట్ల ప్రజల్లో ఉన్న క్రోధానికి అన్నా హజారే ప్రతీక. అలాంటి వ్యక్తిని ’నిలువెల్లా అవినీతిపరుడ’ని నిందించి, ఆయన తలపెట్టిన ఆందోళనకు అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి, ఆయన్ని తీసుకెళ్ళి రాజాలూ, కల్మాడీలూ ఉండే తీహారు జైల్లో పెట్టి, ఆందోళన హింసాత్మకం కావచ్చునన్న ఆలోచనలు చేసి,.. ఇన్ని చేస్తే ప్రజలకు ఆగ్రహం కలగదూ..! అందుకే దేశవ్యాప్తంగా వేలు లక్షల సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు.
ఇదంతా ఎందుకు చేసారయ్యా అంటే వాళ్ళిచ్చిన వివరణ - ఢిల్లీ పోలీసులు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆంక్షలు విధించారు తప్ప మేం చేసింది కాదు. ఈ ప్రభుత్వపు తెలివితక్కువతనానికి పరాకాష్ఠ ఇది.
ప్రజాగ్రహాన్ని చూసాక, ప్రభుత్వం దిగొచ్చి, విడుదల చేస్తాం బైటికి రావయ్యా బాబూ అంటే.. ఠాఠ్, నేన్రాను. నా షరతులకు అంగీకరిస్తేనే వస్తాను అని భీష్మించుక్కూచ్చున్నాడా భీష్ముడు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అవీ ఒప్పుకుంటారనుకుంటాను.
ఇవ్వాళ రెండు సభల్లోనూ మన్మోహన్ ఈ విషయంపై ప్రకటన చేసాడు. జరమొచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఆయన ప్రసంగం ఎంత పేలవంగా ఎంత బేలగా ఉందో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం అంత పదునుగా ఉంది.
ఈ ప్రభుత్వ నిర్వాకంపై ఇవ్వాళ లోక్ సభలో ఒకాయన చేసిన వ్యాఖ్య ఆకట్టుకుంది:
ఒకడేదో తప్పు చేసి దొరికిపోయాడు. న్యాయాధికారి అతడికి రెండు రకాల శిక్షలు చెప్పి నీకేది కావాలో ఎంచుకో అని అడిగాడు - ఒకటి వంద కొరడా దెబ్బలు, రెండోది వంద ఉల్లిపాయలు తినడం. కొరడా దెబ్బలు తినలేం, ఉల్లిపాయలు తిందాంలే అనుకుని అదే అడిగాడు. రెండు ఉల్లిపాయలు తినగానే తెలిసొచ్చింది అది కష్టమని. ఇదొద్దుగానీ కొరడా దెబ్బలే ఇప్పించండి అని అడిగాడు. సరేనన్నాడు న్యాయాధికారి. కొరడా దెబ్బలు కూడా రెండు తినగానే భరించలేక, బాబోయ్, నాకు ఉల్లిపాయలే ఇప్పించండి అని వేడుకున్నాడు. ఇలా చేసి మొత్తం వంద ఉల్లిపాయలూ వంద కొరడా దెబ్బలూ - రెండూ తిన్నాడు. ఈ ప్రభుత్వం వ్యవహారం కూడా అలాగే ఉంది అని ఆయన విమర్శించాడు.
Posted by చదువరి (noreply@blogger.com) on August 23, 2011 04:19 AM· permalink
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి:
మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు.
కిరణ్ కుమార్ రెడ్డి: మంత్రులు, అధికారులూ నా మాట వినేలా చెయ్యి దేవుడా. అట్టాగే తెలంగాణ గొడవ వచ్చే ఎన్నికల్దాకా ఇట్టాగే సాగేట్టుగా చూడు. అదే నా పదవికి శ్రీరామరక్ష!
చంద్రబాబు: ఈ వేర్పాటు గొడవేంటోగానీ.., తెలంగాణలో నాకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేకుండా పోయింది. ఈ సమస్య తొందరగా తేలిపోయేట్టుగా, తెలంగాణలో నా పరపతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేట్టుగానూ దీవించు స్వామీ!
కేసీయారు: తెగేదాకా లాగామేమో అనే డౌటు వచ్చేస్తోంది. నా తిప్పలేవో నేను పడి, ఏదో ఒకటి చేసి తెలంగాణ రాకుండా ఆపుకుంటాను. ఒకటే కోరిక, రాశేరె లాగా పేపరు పెట్టాను, టీవీ పెట్టాను, ముఖ్యమంత్రి యోగం మాత్రం ఇంకా రాలేదు. అంచేత దేవా, రాష్ట్రం విడిపోయినా కలిసే ఉన్నా.. మా పార్టీ కాంగ్రెసులో కలిసాక మాత్రం ముఖ్యమంత్రి నయ్యే అవకాశం కల్పించు. ఆ తరవాత, రాశేరె సంపాదించుకున్నవి నేనూ సంపాదించుకుంటాను. ఇంకో కోరిక దేవా.. రాశేరె లాగా హెలికాప్టరు యోగం మాత్రం ఇప్పించకు.
జగన్: అక్రమార్జన అంటూ నామీద కేసులు పెట్టేస్తున్నారు ప్రభూ. నా అక్రమాలన్నీ సక్రమాల్లా కనబడేట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి పెట్టాను. అవి చూసిన వాళ్ళకు తల తిరిగిపోవడం ఖాయం. కానీ అర్థం చేసుకోగలిగే బుర్ర ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని భయం కలుగుతోంది.. అలాంటివాళ్ళు ఆ డాక్యుమెంట్లు చూస్తే, వాళ్ళకు వెంటనే పిచ్చి ఎక్కేలా ఆశీర్వదించు ప్రభూ.
రాజీనామా చేసిన ఎంపీ: రాజీనామాల విషయంలో ఎనక్కి పోదామంటే జనం ఊరుకోరు. ముందుకుపోదామంటే ఆమోదించేస్తారేమోనని భయమేస్తోంది. ఎటూ పోకుండా ఉందామంటే ఎటూ కానివాళ్ళమని ఆ కోదండరామ్ తిడతాడు. అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయాను. ప్రభూ, రాజీనామాల కట్టలోంచి నా రాజీనామాను బైటికి లాగి, దానిలో నా పేరు, సంతకం తీసేసి వాటి ప్లేసులో సర్వే సత్యనారాయణ పేరు, సంతకం పెట్టెయ్యి. జనానికి రాజీనామా చేసినట్టు నేను కనబడతాను. పదవంటూ పోతే గీతే సర్వేది పోద్ది. అదన్నమాట!
చిరంజీవి: స్వామీ, నాకు ఏ సమస్యా లేదు, అదే నా సమస్య. సమస్యేమీ లేకపోవడంతో నన్నెవుడూ పట్టించుకోడం లేదు. కనీసం తిట్టడం కూడా లేదు. పోనీ నేను మాట్టాడదామంటే.., దేని గురించి మాట్టాడాలో తెలవడం లేదు. పేపర్లలో నా పేరు కనబడ్డమే లేదు. నాక్కూడా ఏదైనా సమస్య తెచ్చిపెట్టు! దేవా.., ఒక్క సమస్యైనా ఇవ్వు! ఒకే ఒక్ఖ సమస్య ఇవ్వు ప్రభూ!
Posted by చదువరి (noreply@blogger.com) on August 23, 2011 03:36 AM· permalink
ఎవరిమీదైనా లోక్ పాల్ కు మనం ఫిర్యాదించామనుకుందాం. ఆ తరవాత అది రుజువు కాలేదనుకోండి.. మన ఖర్మ కాలినట్టే! ఫిర్యాదు చేసినందుకు మన్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. అంటే ఏంటనమాటా.. ఫిర్యాదించేముందు మనమే కేసును పూర్తిగా దర్యాప్తు చేసుకుని, మనకు మనం నిరూపించుకున్నాక, అప్పుడు చెయ్యాలి ఫిర్యాదు. మన ఎంపీలు పార్లమెంటులో వోటేసేందుకు డబ్బుల్తీసుకున్నారనుకోండి, పార్లమెంటులో ప్రశ్న అడగడానికి కూడా డబ్బులు తీసుకున్నారనుకోండి, మనం కళ్ళు మూసుక్కూచోవాలి. మాట్టాడకూడదు.
ప్రభుత్వం ప్రతిపాదించిన లోకపాల్ బిల్లు ఇది. అంచేతే దీన్ని జోక్ పాల్ అని అన్నా బృందం అన్నది.
ఇట్టాంటి జోక్ పాల్ మాకొద్దు, జనలోక్పాల్ కావాలి అని అడగడమా అన్నా బృందం తప్పు? పార్లమెంటులో ఫలానా విధంగా బిల్లు పెట్టండి, ఇలా వద్దు, దీనివలన ప్రజలకు ప్రయోజనం లేదు అని చెప్పడమా వాళ్ల తప్పు? ’పార్లమెంటు ఏ నిర్ణయం తిసుకున్నా శిరసావహిస్తాం’ అని కూడా అన్నారు కదా. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయిన బిల్లు డ్రాఫ్టే ఇలా ఏడిస్తే ఎదిరించడం తప్పా? అవినీతిని ఏమాత్రం అరికట్టలేని బిల్లును ప్రభుత్వం తయారుచేసుకుంటే తిరగబడాల్సింది పోయి, తిరగబడుతున్న అన్నా హజారేను విమర్శించడం ఏంటి పెద్దలారా?
ఒకచోటెక్కడో రాసారు, ’మనలో పాపం చెయ్యనివాడే ఆ రాయి విసరాలి’ అంటూ. ’ముందు మనం మారాలి ఆ తరవాత అన్నీ మారతాయి’ అనే టైపు వాదన అది. మనం డబ్బులు తీసుకుని వోటేస్తున్నాం కాబట్టి, ఎన్నికైనవాడికి సంపాదించుకోవాల్సిన అవసరం కల్పిస్తున్నాం. అంచేత వాళ్ళు లంచాలు తింటున్నారు. మనం నిజాయితీగా ఉంటే అంతా బాగుపడుతుంది. అని రాసారు. నిజమే, ఆదర్శవంతంగా ఉంది. కానీ..
- అన్నా హజారేకు మనుషుల మనస్తత్వాలను మార్చే శక్తి లేనట్టుంది. అంచేతే వాళ్లను భయపెట్టి ఉంచే చట్టాన్ని తెమ్మంటున్నాడు.
- అన్నా హజారేకు వంద కోట్ల మందిని భయపెట్టే శక్తి కూడా లేనట్టుంది. అంచేతే కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఓ వెయ్యో రెండు వేల మందినో అదుపులో పెట్టి ఉంచే చట్టం మాత్రమే తేవాలంటున్నాడు.
వెయ్యీ రెండు వేల మందిని అదుపులో పెట్టే చట్టాన్ని తేవడానికే భూమ్యాకాశాలను ఏకం చెయ్యాల్సి వస్తోంది. అలాంటిది, ’మొత్తం వందకోట్ల మందీ కూడా మారిపోయి, నీతిమంతులైతే సుబ్బరంగా బావుంటది గదా’ అని అంటే, పాపం అన్నా హజారే ఏం చెబుతాడు? అందరూ నీతిమంతులే అయితే అసలీ లోక్ పాలెందుకూ? లోకాయుక్త ఎందుకూ? సీబీఐ ఎందుకు? -ఏమీ అక్ఖర్లా!
పోనీ, మనం డబ్బులు తీసుకుని ఓట్లెయ్యడం మూలానే ఆళ్ళు లంచాలు తీసుకుంటున్నారనుకుందాం. తప్పు మన్దే అనుకుందాం. ఈ లోక్ పాల్ ద్వారా ఎంపీలని డబ్బుల్తిననీకుండా కట్టడి చేస్తే.. ఇక వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు కదా. వచ్చే మార్గం లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకిస్తారు?
ఇంకో చోట చదివాను.., ఇన్ని అధికారాలతో లోక్ పాల్ ను తెచ్చాక, వాడు కూడా అవనీతిపరుడైతే ఏం చేద్దాం? ఇంకో పాల్ కోసం ఉద్యమం చేద్దామా? అని ప్రశ్నించారు అక్కడ. (నవ్వకండి, నిజంగానే అడిగారు.). ఇట్టాగే ఆలోచిస్తే నాకో ప్రశ్న వచ్చింది.. ప్రభుత్వం తెచ్చిన లోక్ పాల్ ఏర్పడిందనే అనుకుందాం. అది లాభంలేదు, దానికి బుసకొట్టడం కూడా రాదు అని తెలిసాక, అప్పుడు మళ్ళీ ఇంకో పాల్ కావాలని ఉద్యమిద్దామా?
Posted by చదువరి (noreply@blogger.com) on August 23, 2011 03:33 AM· permalink
ఎవరో తయారుచేసిన మూసలో చేతికి దొరికిన మట్టిముద్దను అచ్చేసి క్షణంలో బయటికితీసి కృత్రిమవర్ణాలు పూసి ఒకరోజు పూజ చెయ్యగానే నిమజ్జనం చెయ్యడంలో ఆరితేరిపోయాం.
బాగుంది, పని జరుగుతుంది, పండుగలు జరుగుతున్నాయి.
కానీ, ఏదో ఒకరోజు అత్యుత్సాహంతో ఘణామని కొట్టిన గంటకి పూజారి గట్టిగా చెవులు మూసేసుకున్నాక సిగ్గుపడి నెత్తిమీద చిన్నగా మొట్టుకుని నందీశ్వరుడి పక్కనుంచి గర్భగుళ్ళోకి చూస్తూ సాష్టాంగపడి లేవబుద్ధెయ్యక, మూలం తెలీని సకారణ దు:ఖం మొదటిసారిగా అనుభవంలోకి వచ్చినప్పుడు..
భవహరుడి నిగూఢ తేజస్సుని ప్రతిబింబంచలేక భంగపడ్డ సంధ్యాహారతిలో కర్పూరపు ముద్దని కావడానికి సాధనామాత్రపు ప్రయత్నం చాలదని తోచినప్పుడు,
ఏ శిఖరాల మీదదో , యే యుగాలనాటిదో ఒక రాయిని నిర్విరామంగా తొలిచి, తగ్గిపోవడంలోని అందాన్ని ఆద్యంతం అనుభవంలోకి తెచ్చుకుని పదునెక్కిన ఉలిమొన, అమ్మవారి పెదవులకి చిరునవ్వుని ఇవ్వడం కోసం చివరిసారిగా, సునిశితంగా తాకి సంతృప్తితో తపస్సుని విరమించి, ఇసుకమేటల్లో ముద్దలుగా కలిసిన మూస ప్రతిమలని చూసి దయతో నవ్వినప్పుడు..
ఏమౌతుంది?
తెలియదు.
బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా..
—-
మరి ఇప్పుడు తెలిసింది ఏమిటి?
అశాంతి, అయోమయం.
ఆమాత్రం దాన్ని పెంచుకుని అందరికీ పంచడం ఎందుకు?
—
అందుకే ఒక చిన్న విరామం, అధమపక్షం ఒక రెండేళ్లపాటు. కవిత్వం, సాహిత్యం పేరుతో మరేం రాయదల్చుకోలేదు కొన్నాళ్ళు. ఇప్పటికే ఎక్కడైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నవి మినహాయించి.
మనసుకి ఇచ్చుకున్న మాటలకు ఋజువుండదుగా! అదే మాట మరొకరికిస్తే తప్పినప్పుడు నిలదీసే హక్కు ఇవ్వడం అవుతుంది. తద్వారా సాహితీలోకాన్ని కొన్నాళ్ళపాటు కాపాడదామని ఇలా అందరిముందూ చెప్పెయ్యడం.
Posted by Kalhara on August 19, 2011 07:31 AM· permalink
వ్రాసినవారు: వెనిగళ్ళ కోమల
శ్యామలాదేవి
దశిక రచన అమెరికా ఇల్లాలి ముచ్చట్లు బాపు అర్థవంతమైన, ముచ్చటైన బొమ్మ
ముఖచిత్రంగా, రచయిత్రి శ్రీమతి చెరుకూరి
రమాదేవి ప్రశంసాపూర్వక వ్యాఖ్యానంతో చూడ ముచ్చటగా తయారయింది. ఇందులో ఎన్నో
వూసులు 21 భాగాలుగా గుదిగుచ్చి, 13 కథలు జోడించి, బోల్డ్ ప్రింటుతో
చూడగానే చదవాలనిపించేటట్లు ప్రచురించారీపుస్తకాన్ని.
పురాణం ఇల్లాలి ముచ్చట్లు తనకు
స్ఫూర్తినిచ్చిందన్నారు
Posted by cbrao (cbraoin@gmail.com) on August 18, 2011 07:11 PM· permalink